విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన వడ్డే ఉమా(45) తన భర్త ర
రీం'నగరం'లోని వావిలాలపల్లె హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ పక్షి నెమలి విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్థానికులు వావిలాలపల్లికి చెందిన కిరణ్కుమార్ ద్వారా బ్లూ క్రాస్ అధికారులకు సమాచారమిచ్చారు.
Panjab University : పంజాబ్ రాజధాని చండీగఢ్లో దారుణం జరిగింది. పంజాబ్ యూనివర్సిటీలో విద్యుత్ షాక్తో 28 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థిని మరణించింది. ఈ ఘటన పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్లోనే మంగళవారం ఉదయం జరిగింది. మృతురా�
Electrocution | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బృందావనంలో విషాదం చోటుచేసుకుంది. బృందావనం (Vrindavan) లోని ఇస్కాన్ ఆలయం వెలుపల చెప్పులు విడిచి వస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టడంతో 21 ఏళ్ల అభిజ్ఞాన్ గుప్తా అనే యువకుడు అక్కడికక్కడ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఊరకుంట వద్ద ఓ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో ఓ చూడి గేదె మృతి చెందింది. దీంతో గేదె మరణంతో దానిని పెంచిన రైతుకు రూ.70 వరకు నష్టం వాటిల్ల
Man Dies By Electrocution On Train | రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
Death | స్నానం కోసం ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ (Electric water heater) తో నీళ్లు వేడి చేసుకుంటుండగా విద్యుత్ షాక్ (Current shock) తగిలి ఓ 23 ఏళ్ల యువతి దుర్మరణం పాలయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని మహిపాల్పూర్ (Mahipalpur) లో ఈ ఘటన చోటుచే�