కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది బిగించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో సోమవారం రైతులు ధర్నాకు దిగారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి పది రోజులవుతున్నా.. దాన�
పత్తాలేని ట్రాన్స్ఫార్మర్లు, కనెక్షన్లు డీడీలు చెల్లించినా తప్పని పడిగాపులు అందుబాటులో లేని మెటీరియల్ ఏడాది కాలంగా పెండింగ్లోనే పనులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు పట్టించుకోని కాంగ్రెస్�
తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఒకసారి కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధానికి కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట సమీపంలో తాను స్వయంగా రోడ్డుపై బైఠాయించారు. చుట్టుపక్కల మందపల్లి తదితర
లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా నాణ్యమైన కరెంట్ను అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం వనపర్తి జిల్లా నాచహల్లి విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్ద
అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు.. అన్నదాతకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. లోవోల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబాబాద్ జిల్ల�
Electricity Officials | విద్యుత్ తీగలు పంటపొలాల్లో చేతికి అందేమాదిరిగా తయారైనా విద్యుత్ శాఖ అధికారులుఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చేతికందే వైర్లు, చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో వి
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోజుకు ఐదారు సార్లు కరెంటు పోయి... రావడంతో ఎండలు ముదిరి వినియోగం మరింత పెరిగేకొద్దీ ఈ కష్టాలు కూడా ఎక్కువైతాయనే ఆందోళన వ్య
భూగర్భ జలాలు అడుగంటి బోరు మోటర్లపై ఒత్తిడి పడి కాలిపోతున్నాయని, రైతులకు విద్యుత్ సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని రామాయంపేట విద్యుత్ ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. ‘అస్�
ములుగు జిల్లాలో రైతుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక్కడ సాగు నీటి కష్టాలు, విద్యుత్ ఇబ్బందులు లేనప్పటికీ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అన్నదాతలు గోసపడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకో�
కేసీఆర్ దూరదృష్టి ఈ నేలపై చీకట్లను పారదోలింది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషి తెలంగాణ కరెంటు కష్టాలను దూరం చేసింది. ఆయన దార్శనికత విద్యుత్తు సర్ప్లస్ స్టేట్గా మార్చింది. ఆ వరుసలోనిదే యాదాద్రి పవర్ ప్
మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో రెండు నెలలుగా కరెంట్ లేక స్థానిక బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. బాధితులు చిన్న పిల్లలతో రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే.. నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే’ అన్నాడో మహానుభావుడు. నేరమే అధికారం పంచన చేరి పసికూన తెలంగాణ గొంతు నులిమేస్తూ పట్టుబడ్డ ఒకానొక పాపిష్టి �