మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలల్లోనే తెలంగాణ ఆగమాగమైపోయింది. మొన్నటిదాకా అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన మన రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారిపోతున్నది. నిరాశ నీడల్లో కొట్టుమిట్టాడుతున్న�
మంత్రి శ్రీధర్బాబుకూ కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మల్లారంలో అధికారిక కార్యక్రమానికీ కరెంటు కోతలు తప్పలేదు. దీంతో సెల్ఫోన్ల వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి
కాంగ్రెస్ పభుత్వంలో రైతులకు నీళ్లు, కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, వారికి కన్నీళ్లే మిగులుతున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు, కరెంటుకోత, నీటి ఎద్దడి ఏర్పడ్డాయని గంథాలయ సంస్థ జిల్లా మ్రాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ �
యాసంగి సాగుపై అన్నదాత ఆగమవుతున్నడు. సాగునీరందక పంటలు ఎండుతున్నాయి. ఒకవైపు రోజురోజుకూ ఎండలు ముదురుతుండడం.. మరోవైపు భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రాజెక్టులు, క�
వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్తు సమస్యలపై సకాలంలో స్పందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కాల్సెంటర్ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని, అభివృద్దిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. వైరా 14వ వార�
తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుంటే, బీజేపీ రాష్ర్టాల్లో విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
TSSPDCL | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తది�
Minister Errabelli | గతంలో కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్.. వారి అసమర్థ, దుష్ట, దుర్మార్గ పాలన వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం ఆ పార్టీదే. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ�
వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్లో అప్లోడ్ చేశారు.
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పక్కా ప్రణాళికతో కార్యచరణ చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.