విద్యుత్తు స్తంభాలకు అనుమతి లేని కేబుళ్లను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఉన్న కేబుళ్లను మాత్రమే ఉంచాలంది. అనుమతులు ఉన్న వాటిని గుర్తించి కొనసాగించాలంది. అనుమతి ఉన్న వా�
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాల తరలింపులో, మండపాల వద్ద విద్యుత్ సరఫరా పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి మండప నిర్వాహకులక�
సూర్యాపేట మండలం నల్ల చెరువుతండా వద్ద కుప్పిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్తున్న 11 KV విద్యుత్ లైన్కు చెందిన 5 స్తంభాలు సోమవారం కురిసిన భారీ వర్షానికి ఒకేసారి కుప్పకూలాయి.
మండలంలోని మమ్మాయిపల్లి గ్రామంలో గత రెండునెలల కిందట కురిసిన గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయాయి. కానీ నేటికీ వాటి గురించి విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్
నగరంలో విద్యుత్ స్తంభాలపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన కేబుళ్ల తొలగింపు ప్రక్రియను ఎస్పీడీసీఎల్ చేపట్టింది. ఈ కేబుళ్లను తొలగించాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అనేకసార్లు కేబుల్ ఆప
మంచిర్యాల జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు విరిగి పడి ఇండ్లు, గోడలు, షెడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ తీగలు తె�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చిన పంట నేలవాలింది. నిమ్మ, బత్త�
Electricity Officials | విద్యుత్ తీగలు పంటపొలాల్లో చేతికి అందేమాదిరిగా తయారైనా విద్యుత్ శాఖ అధికారులుఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చేతికందే వైర్లు, చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో వి
వెంగళరావునగర్లోని ఒక వ్యక్తిగత నివాస గృహం.. అందులో మొత్తం ఏడు విద్యుత్తు కనెక్షన్లు వాడుకలో ఉన్నాయి. ఈ మొత్తం విద్యుత్తు కనెక్షన్ల నుంచి 29 కిలోవాట్ల విద్యుత్తు వినియోగమవుతున్నది. కాంట్రాక్టెడ్ లోడ్ �
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురువడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఏజెన్సీలోని భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత�
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్