రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న వ్యవస్థను పునరుద్ధరి�
మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి జిల్లా అస్తవ్యస్తమైంది.
గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
అందరూ యువకులే.. అన్నీ పండుగ సంబురాల సందర్భాలే.. విద్యుత్శాఖ నిర్వహణ లోపాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఎనిమిది మంది ఆది, సోమవారాల్లో జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదాల్లో చనిపోయారు.
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కరెంట్ షాక్తో ఐదుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు రోడ్లపై బైఠాయించి ఆం�
అధికారులు విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్ శివారు బీల్నాయక్తండాకు వ్యవసాయ కనెక్షన్�
విద్యుత్ ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని విద్యుత్ శాఖ డివిజన్ ఇంజినీర్ డీఎస్ మల్లికార్జున్ అన్నారు. చౌటుప్పల్ డివిజన్ కార్యాలయం ముందు మధ్యాహ్నా భోజన విరామ సమయంలో చేపట్�
విద్యుత్తు సంస్థల్లోని డైరెక్టర్ పోస్టులను సర్కారు ఎట్టకేలకు భర్తీచేసింది. ఇన్చార్జి డైరెక్టర్ల స్థానంలో నాలుగు విద్యుత్తు సంస్థలకు రెగ్యులర్ డైరెక్టర్లను నియమించింది.
Telangana | తెలంగాణ విద్యు త్తు శాఖలో బంగారు బాతు వంటి ఓ కీలక పోస్టుకు భారీ డిమాండ్ పలుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.5 కోట్లు పలుకుతుందని గుసగుసలు గుప్పుమంటున్నాయి.
ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్�
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది.
విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మ
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు మారాయి. బుధవారం నుంచి కొత్త నంబర్లు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆ నంబర్ల వివరాలివీ..
Telangana | రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలకు కొత్త డైరెక్టర్ల నియామకం సీరియల్ను తలపిస్తున్నది. ఏడాది నుంచి కొలిక్కి రావడమే లేదు. ఎట్టకేలకు గత నెలలో డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను మాత్రం పూర్తిచేశారు.