ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివా�
విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.
AP Employees | పరాయి ప్రాంతీయుల పెత్తనం నుంచి విముక్తి కోసం నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగితే.. నేటి కాంగ్రెస్ పాలన అదే ఆంధ్రా ప్రాంతీయులను తెచ్చి తెలంగాణ ప్రాంతీయుల నెత్తిన కూర్చోపెడుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోతలు విధించడం లేదని చెబుతూనే, మరోవైపు మరమ్మతుల పేరిట అ�
తెలంగాణ రాక ముందు విద్యుత్ శాఖ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో బతికారు. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరి
మరో నెల రోజుల్లో మెట్రో స్వాధీన ప్రక్రియ ముగియనున్నది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ పరం కానున్నది. అయితే స్వాధీన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఏజెన్సీ, మెట్రో ఆస్తులు, ఎల్ అండ్ �
Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
ఆ ఊరికి వెళ్తే.. వీధి దీపాల బాగోగులు చూస్తున్న.. విద్యుత్ శాఖా మంత్రి బిజీగా కనిపిస్తారు. బడికి వెళ్తే.. విద్యార్థుల మంచి చెడులు విచారిస్తున్న విద్యాశాఖా మంత్రి ఉంటారు. ఊళ్లో ఎవరూ కట్టుదాటకుండా హోమ్మినస�
‘నువ్వే పత్రికల్లో నాపై వార్తలు రాయిస్తున్నావం’టూ ఒక అధికారి అంటే నువ్వు మమ్ములను అణిచివేస్తున్నావంటూ మరొక అధికారి వాగ్వాదం.. సీఈఐజీ పెట్టిన ఉద్యోగుల సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పెద్దగా అ