Eelctricity Department | అల్వాల్ ప్రాంతంలో ఓ వివాదాస్పద భూమిలో కోర్టు ఉత్తర్వులు పరిశీలించకుండానే, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే ముడుపులు తీసుకున్న అధికారులు అంచనాలు సిద్దం చేశారు.
Hyderabad | తెలంగాణలో విద్యుత్శాఖకు సంబంధించిన కీలక విభాగానికి అధికారి ఆయన. ఆ పోస్టు కోసం చాలా మంది పోటీపడినా చివరకు అనేక పైరవీల మధ్య ఆ పోస్టును గత సంవత్సరం ఆ అధికారి దక్కించుకున్నారు.
ఆ ఊరికి వెళ్తే.. వీధి దీపాల బాగోగులు చూస్తున్న.. విద్యుత్ శాఖా మంత్రి బిజీగా కనిపిస్తారు. బడికి వెళ్తే.. విద్యార్థుల మంచి చెడులు విచారిస్తున్న విద్యాశాఖా మంత్రి ఉంటారు. ఊళ్లో ఎవరూ కట్టుదాటకుండా హోమ్మినస�
‘నువ్వే పత్రికల్లో నాపై వార్తలు రాయిస్తున్నావం’టూ ఒక అధికారి అంటే నువ్వు మమ్ములను అణిచివేస్తున్నావంటూ మరొక అధికారి వాగ్వాదం.. సీఈఐజీ పెట్టిన ఉద్యోగుల సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పెద్దగా అ
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్య కాలంలో ఉద్యోగం పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్
అప్రకటిత విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆగ్రహించారు. కోతలు, లోవోల్టేజీ సమస్యపై బుధవారం విద్యుత్తు శాఖ అధికారులను ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలోని సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించా
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో 48 స్టోన్ క్రషింగ్, మినరల్స్ పరిశ్రమలకు విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఆ పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, సీఈ�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో విద్యుత్తు కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. దీంతో ఒళ్లుమండిన ఎమ్మెల్యే ఒకరు స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి ముగ్గురు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్తు సరఫరాను �
రైతుల పంట పొలాలకు, గృహ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యమని, అప్పుడే ఆ శాఖకు సరైన గుర్తింపు ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. లో ఓల్టే
విద్యుత్శాఖలో ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి, డిప్యూటీ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కనెక్షన్లు తీసుకున్న వైనంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం సంచలనం రేపుతుంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్న�
ఓ వినియోగదారుడికి విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ ఇంటికి రూ.1.34 లక్షల విద్యుత్తు బిల్లు జారీ చేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో చోటుచేసుకున్నది.
కేంద్ర విద్యుత్తు శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ బీహార్లోని తన సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన ఆర్కే సింగ్ చేస�
అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్ విచారణ నిమిత్తం చంచల్గూడ జైలు నుంచి సోమవారం ఉదయం అంబేద్కర్ను ఏసీబీ కార్యాలయానికి తరలించి�