ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టె�
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతున్నది. కొడిమ్యాల మండలం గంగారాంతండాలో మంగ్యానాయక్ చెట్టు వద్ద కాట్రేవులు వెళ్లేదారిలో కొన్నేండ్ల క్రితం వర్షాలకు 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ కిందికి వంగిపోగ�
వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుత�
ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివా�
విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపుల కు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు.
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
విద్యుత్శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు.