కరెంట్ షాక్తో విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన రంగనాయకులు(39) రహ్మత్నగర్లో నివాసం ఉంటూ టీఎస్పీ
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని విద్యుత్ శాఖలో వినియోగదారులకు అవసరం లేకు న్నా కేవలం సింగిల్ ఫేజ్ మీటర్కు రూ.వే లు కట్టించి రూ.లక్షల్లో ప్రభుత్వ సొమ్మును అధికారులు, కాంట్రాక్టర్ దోచుకు
నల్లగొండ జిల్లా వైటీపీఎస్లోని ప్లాంట్ల ప్రైవేటీకరణ విషయంలో యాజమాన్యాలు మొండి వైఖరి వీడాలి అంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీ�
ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టె�
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతున్నది. కొడిమ్యాల మండలం గంగారాంతండాలో మంగ్యానాయక్ చెట్టు వద్ద కాట్రేవులు వెళ్లేదారిలో కొన్నేండ్ల క్రితం వర్షాలకు 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ కిందికి వంగిపోగ�
వేసవి కాలం ముగింపు దశకు చేరింది. డిమాండ్ పీక్ స్టేజ్కు చేరి మళ్లీ క్రమంగా తగ్గుతోంది. విద్యుత్ వినియోగదారులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ఇస్తున్న దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని టీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుత�
ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాల యం ఎదుట ఆర్టిజన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి 7వ రోజు కు చేరింది.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేస్తున్న ఆర్టిజన్లకు సంఘీభావం తెలపడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివా�