‘నా జూలై నెల విద్యుత్ బిల్లు చెల్లింపు ఇప్పటి వరకు జమ కాలేదు. ఇప్పుడు నాకు కొత్త బిల్లు వచ్చింది. మీరు నా రూ. 524.00ల మొత్తాన్ని క్రెడిట్ చేసే వరకు నేను ఈ నెల విద్యుత్ బిల్లును చెల్లించను..
ఓ వినియోగదారుడు అతడికి వచ్చిన కరెంటు బిల్లును చూసి షాక్ అయ్యాడు. ఏనాడూ ఇంత బిల్లు రాలేదని వాపోయాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన ధరావత్ కీమానాయక్ తన కుమారుడు మధునాయక్ పేరుతో కరెంట
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సాహించాల్సిన విద్యుత్ శాఖ ఔత్సాహికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. లక్షలు వెచ్చించి ఇండ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్�
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్ ఇచ్చుడు ఉత్తమాటేనా...? వీటికోసం దరఖాస్తు చేసుకొని నెలల తరబడి ఎదురుచూసినా కొందరికి మాత్రమే వచ్చి మరికొందరికి రాకపో
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లోని హోషియార్పూర్లో ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు.
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్�
విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..
MLC Kavitha | గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల( 200 units) లోపు కరెంటు(Electricity bill) వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, కావున 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారు బిల్లు కట్�
Electricity Bill | కరెటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్క
అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. కర్ణాటక ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు అధికార కాంగ్రెస్ రోజుకో షాక్ ఇస్తున్నది. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.