ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్�
విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం..
MLC Kavitha | గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల( 200 units) లోపు కరెంటు(Electricity bill) వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని, కావున 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న వారు బిల్లు కట్�
Electricity Bill | కరెటు బిల్లు చెల్లించినప్పుడు విద్యుత్ బిల్లు వసూలు చేసే ఉద్యోగి రశీదు ఇవ్వడం సాధారణమే. మనం ఎంత మొత్తమైతే బిల్లు చెల్లిస్తామో అంతే మొత్తానికి రసీదు ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్క
అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా కాలేదు. కర్ణాటక ప్రజలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు అధికార కాంగ్రెస్ రోజుకో షాక్ ఇస్తున్నది. గృహ, వ్యవసాయ, పరిశ్రమలకు తగినంత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ అధికారంలోకి వచ్�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 నిరుపేదలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ బిల్లును ఆమోదిస్తే డిస్కంల ప్రైవేటీకరణ ఖాయమని, ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమ�
Cyber Crime | సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు విద్యుత్తు వినియోగదారులపై పడింది. పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర
Electricity Bill | 65 ఏళ్ల సుమన్ హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 60 ఏళ్లుగా ఆ ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.21.89లక్షల కరె