ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో
విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�
లబోదిబోమంటున్న వినియోగదారుడు చొప్పదండి, మార్చి 12: విద్యుత్తు అధికారుల నిర్వాకం ఓ వినియోగదారుడికి చెమటలు పట్టిం చింది. ఒకే నెలకు రూ.65.35 లక్షల విద్యుత్తు బిల్లు పంపించడంతో బాధితుడు కంగుతిన్నాడు. కరీంనగర్ �
విలువలో 12.5 శాతం చెల్లించే నిబంధన తొలగింపు అక్రమ నిర్మాణాలపై మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుద�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ఓటర్లకు పోటీపోటీగా తాయిళాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్తు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ కులవృత్తులు గళమెత్తుతున్నాయి. విద్యుత్తు సంస్కరణలు కులవృత్తులకు గుదిబండగా మారుతాయని ఆయా సంఘాల నేతలు ఆందోళన వ్యక�
విద్యుత్తు ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టానికి చేయనున్న సవరణలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎక్సైజ్శాఖ మంత్రి
Minister Jagadish reddy | సాగు చట్టాల రద్దు.. రైతుల విజయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
విద్యుత్ చట్టాలను కూడా మోదీ సర్కార్ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ చట్టాలను ఒప్�
యూనిట్ విద్యుత్తుకు రూ.1.45 పైసలే పేదలపై భారం మోపని రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాలలో నాలుగైదు రెట్లు అధికం ఫిక్స్డ్ చార్జీల పేరిట అదనపు బాదుడు తెలంగాణలో ఏడేండ్లుగా పెరగని చార్జీలు హైదరాబాద్, సెప్టెం�
విద్యుత్ డిమాండ్ పైపైకి … తగ్గిన వర్షాలు.. పెరిగిన ఎండలు రోజు 5.8 కోట్ల యూనిట్ల వినియోగం మండుతున్న ఎండలతో పెరిగిన విద్యుత్ డిమాండ్ గ్రేటర్లో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తున్నవాతావరణం సిట
ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా, ఆగస్టు 7: ప్రజా వ్యతిరేక ‘విద్యుత్తు సంస్కరణల బిల్లు-2021’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన తెలుపు
బిల్లు ఉపసంహరణ కోసం ఉద్యోగుల ఆందోళనలు హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ)/సిటీ బ్యూరో/నెట్వర్క్: కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్రప్రభుత్వం విద్యుత్తు సవరణ బిల్లు-2021ను తీసుకొస్తున్నదని, వెంటనే ఆ బిల్లున�
అంచనా 7.8 కోట్ల యూనిట్లు వినియోగం మాత్రం సరాసరి 5.04 కోట్ల యూనిట్లే 2019,2020 వేసవిల కంటే తక్కువే అకాల వర్షాలకు తోడు తీవ్ర ప్రభావం చూపిన కరోనా సరిపడా విద్యుత్ ఉన్నా… వినియోగం లేక సంస్థకు తగ్గిన ఆదాయం సిటీబ్యూరో, జ�