Cyber Crime | సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు విద్యుత్తు వినియోగదారులపై పడింది. పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర
Electricity Bill | 65 ఏళ్ల సుమన్ హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 60 ఏళ్లుగా ఆ ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.21.89లక్షల కరె
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మో�
విద్యుత్తు సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ విద్యుత్తు రంగ ఇంజినీర్లు, ఉద్యోగులు కదం తొక్కనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) ఆదివ
ప్రజావ్యతిరేక విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకుంటామని విస్పష్టంగా ప్రకటించిన తర్వాతే తెలంగాణ గడ్డపై కాలుమోపాలని ప్రధాని మోదీని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేస
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై భారం వేయాలని చూస్తున్నదని, ఇందుకోసం అన్నదాతల వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టాలని రాష్ట్రంపై ఒత్తిడి తెస్తున్నదని రాష్ట్ర రవాణా శ�
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై సోమవారం రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రా�
హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ప్రజలు,రైతులకు ప్రమాదకరం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినలపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ బిల్లు కేవలం కార్ప
వినియోగదారులకు షాక్ తగిలేలా కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ చట్టానికి ఆమోద ముద్ర లభిస్తే అధిక ప్రభావం మన మీదే పడనున్నది. కేంద్ర ప్రభుత్వం నేడు నూతన విద్యుత్ బిల్లును �