చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. చేయి పైకెత్తితే తగిలేంత ఎత్తులో తీగలు ఉండగా ప్రమాదం అంచుని రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.
శంషాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి నుంచి వీస్తున్న గాలివాన బీభత్సానికి చెట్లు విరిగిపోవడంతోపాటు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నర్కూడ గ్రామంలో మల్లేష్యాదవ్ అనే రైతుకు చెందిన నాలుగు గేదెలు విద్యుత్ �
వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
విద్యుత్ వైర్లు తగిలి వరి కోత మిషన్ దగ్ధమైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని తుమ్మలసూగూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు భాస్కర్గౌడ్ కౌలు
జామాబాద్ రూరల్ మండలంలోని మాధవ నగర్ గ్రామ నిరుపేద నివాసి రామస్వామి కామయ్యకు చెందిన ఐదు గేదెలు విద్యుదా ఘాతానికి గురై అక్కడికక్కడే అవి మృత్యువాత పడ్డాయి.
విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెకెల్లి రాజు(40) బుధవారం తన వ్యవసాయ పొ
గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో �
మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్ఉమెన్గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీల�
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�