గ్రేటర్ వ్యాప్తంగా విద్యుత్ తీగలకున్న ఇంటర్నెట్, డిష్ కేబుల్ వైర్లను మూడు రోజుల పాటు ఆగమేఘాల మీద తొలగించిన విద్యుత్ శాఖ అధికారులు తిరిగి అదేస్థానంలో వాటిని అమరుస్తున్నారు. అయితే రామంతాపూర్లో వ
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో �
మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్ఉమెన్గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీల�
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ఇండ్లపై విద్యుత్ లైన్లు యమపాశాల్లా వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ఏ క్షణంలో ప్రమాదం ఎటు నుంచి ఎటు పొంచు�
Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 08 : కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ప్రజలు ఆదమరిస్తే అంతే సంగతులు... ఎందుకంటే కర్రలపై వేలాడే విద్యుత్ తీగలు చిన్నపిల్లలు కూడా అందుకోగలిగే ఎత్తులో ఉన్నాయి. సంవత్స�
గ్రేటర్ హైదరాబాద్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్లప�
విద్యుత్ నెట్వర్క్లో తరచుగా అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు, పవర్ కండక్టర్లు, హెచ్జీ ఫ్యూజ్ల వద్ద మూగ జీవాలైన బల్లి, పి
Tragedy | కడప జిల్లాలో ఘోరం జరిగింది. ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�
ఒక వైపు ట్యాంక్బండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కరెంటు కోతలతో బోడుప్పల్ పరిసర పరిసర ప్రాంతాల ప్రజలు కరెంటు కోతలతో సతమతమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత కురిసిన వర్ష�