Mulugu | వేటగాళ్లు(Hunters) అమర్చిన విద్యుత్ తీగల(Electric wires)కు ఓ నిండు ప్రాణం బలైయింది(Person died). ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ములుగు(Mulugu) మండలం పెగడపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
సిర్పూర్(టీ) అటవీశాఖ రేంజ్ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో వేణుబాబు పేర్కొన�
విద్యుత్ వైర్లు తగిలి కంటైనర్ లారీ దగ్ధం కాగా డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రంగారెడ్డి : యాచారం మండలం కుర్మిద్దలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ద్వారా కొండచిలువ తీగల పైకెక్కింది. తీగలను పెనవేసుకున్న కొండ చిలువను చూసి రైతులు ఆశ్చర్యాని�
Telangana | స్థిరాస్తి వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జనగామ జిల్లాకు చెందిన ఈ ఐదుగురిని బీబీనగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి