ఎన్నికల సిబ్బంది అ్రప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత
Pamela Satpathi | స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathi )అన్నారు.
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశ�
ఎన్నికల విధుల్లో పాల్గొన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. చంపాపేట్లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి నర్సింహ (45) ఎన్నికల విధుల్లో భాగంగా నాంపల�
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించార
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీవోలకు శిక్షణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓ
ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సమదృష్టితో చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు.
పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓ
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తద�
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 19న తమిళనాడులో జరిగే సాధారణ ఎన్నికల విధులకు వెళ్తున�
ఈవీఎం కనెక్షన్పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగ