ఎన్నికల విధులు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సోమవారం సాధారణ ఎన్నికల పరిశీలకుడు అనుగు నరసింహారెడ్డి తో
గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణ సమయంలో ఒక్కో ఉద్యోగి నాలుగుచోట్ల శిక్షణకు హాజరుకావాల్సిందిగా విధులు కేటాయించిన జిల్లా అధికారులు ఏకంగా చనిపోయిన అంగన్వాడీ టీచర్కు ఓపీవో (అదర్ పోలింగ్
స్థానిక సంస్థల ఎన్నికల విధులను పోలింగ్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ జయరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు..
ఎన్నికల సిబ్బంది అ్రప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత
Pamela Satpathi | స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి(Pamela Satpathi )అన్నారు.
ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను మినహాయించాలని తెలంగాణ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశ�
ఎన్నికల విధుల్లో పాల్గొన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. చంపాపేట్లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి నర్సింహ (45) ఎన్నికల విధుల్లో భాగంగా నాంపల�
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించార
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీవోలకు శిక్షణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓ
ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సమదృష్టితో చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు.
పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓ