పోలింగ్ రోజు నిర్వహించే విధులు, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా లెవల్ మాస్టర్ ట్రైనర్స్కు సూ
ఎన్నికల విధులు, బాధ్యతలు సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్
ఎన్నికల విధులను ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో బాధ్యతగా నిర్వర్తించాలని, ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్�
ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి నోడ ల్ అధికారులు, డీఏవోలతో సమావేశమయ
రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందకు అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లు కే.శ్రీరామ్, మదన్గోపాల్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో)లు, అస్టిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీవో)లు మినహా మిగతా సిబ్బంది అందరికీ 2 వారాల్లోగా అన్ని రకాల శిక్షణలు పూర్తిచేయాలని రాష్ట�
స్వశక్తి సంఘాలకు రుణాల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకర్లు సైతం అంచనాలు రూపొందించే పనిలో ని�
పోలింగ్ సామగ్రి, సిబ్బందిని కేంద్రాలకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుంచి 1,406 బస్సులను ఈసీ అద్దెకు తీసుకున్నది. బస్సులు బయలుదేరిన ప్రాంతం నుంచి తిరిగి వచ్చే వరకు బస్సు రూట్ను ఈ జీపీఎస్ ద్వారా ఎన్నికల అ�