పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓ
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తద�
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 19న తమిళనాడులో జరిగే సాధారణ ఎన్నికల విధులకు వెళ్తున�
ఈవీఎం కనెక్షన్పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సూచించారు. పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగ
పోలింగ్ రోజు నిర్వహించే విధులు, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా లెవల్ మాస్టర్ ట్రైనర్స్కు సూ
ఎన్నికల విధులు, బాధ్యతలు సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. సోమవారం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పీఓ, ఏపీఓలకు స్థానిక ఎస్వీ ఇంజినీరింగ్
ఎన్నికల విధులను ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో బాధ్యతగా నిర్వర్తించాలని, ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్�