ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్కే జైన్, పూర్వాగార్గ్, జిల్లా పోలీసు పరిశీలకురాలు నేహా యాదవ్ అధికారులు, సిబ్బందికి సూచించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల సిబ్బంది తమ ఓటుహక్కును వినియో గించుకునేందుకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని సమయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అభ్యర్థి గె�
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీకృత భవనంలో నోడల్, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
ఆదాయ పన్ను శాఖ శాసనసభ ఎన్నికల విధుల్లో భాగస్వామ్యానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణలో ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆదాయ పన్ను శాఖ జిల్లాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం
SP Suresh Kumar | రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ పోలీసులకు సూచించారు.