బన్సీలాల్పేట్ : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు శిభిరం నిర్వహిస్తున్నామని, శని, ఆదివారాలలో ప్రజలు తమ సమీప పోలింగ్ బూత్లను సందర్శించాలని బేగంపేట్ సర్కిల్ ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికార�
ఛండీగఢ్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పేరుకు ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలుపలేదని, త్వరలోనే పార్టీని లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్
MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు
TRS | బీజేపీ, వీ6, రాజ్ న్యూస్ చానల్పై ఎన్నికల కమిషన్కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటంపై, కార్యకర్తలు ప్రచారం చేయడంపై మెయిల్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి
కరీంనగర్: ఈ నెల 30 నిర్వహించే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కరీంనగర్ జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉండగా, ప్రశాంతంగా, నిష్పపక్ష పాతంగా ఓటు వినియోగించుకునేలా ఓటర�
Huzurabad | హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్కు 3 కంప
ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ పార్టీ బుధవ�
న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో �
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై స్పష్టత నిస్తూ రాష్ట్ర