హైదరాబాద్ : సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సజావుగా సాగే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా ఇంట�
పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్
15 వరకు ర్యాలీలను నిషేధించిన ఈసీ వర్చువల్ క్యాంపెయిన్పై పార్టీల దృష్టి 3డీ మిక్స్ టెక్నాలజీతో బీజేపీ సోషల్ మీడియాతో ప్రజల వద్దకు ఎస్పీ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎలక్షన్ ఫీవర
తప్పించాలని ఈసీకి ఎస్పీ లేఖ లక్నో: యూపీలో కొందరు ప్రభుత్వ అధికారులు బీజేపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, వారిని విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఈసీకి ఎస్పీ లేఖ రాసింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శ�
MP Varun gandhi | దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు్న్నది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులను ఎవ్వరినీ మహమ్మారి వదలట్లేదు. తాజాగా బీజేపీ ఎంపీ వరూణ్ గాంధీ కరోనా బారినపడ్డారు.
కారణాలను మీ సైట్లలో పెట్టండి పార్టీలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ, జనవరి 8: క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టే పార్టీలు.. వారి వివరాలు, అభ్యర్థులుగా వారినే ఎంచుకోవడానికి కార�
న్యూఢిల్లీ: నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దించే పార్టీలు దానికి గల కారణాలను తప్పక చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గతంలో లేదా ప్రస్తుతం నేరస్తులుగా ఉన్న వారికి టికెట్లు ఇచ్
న్యూఢిల్లీ: కోవిడ్ ఫ్రీ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజ
Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ల