తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ�
సూపర్ ఎల్ నినో ప్రభావం రానున్న నెలల్లో మరింత ఉధృతం కానున్నది. ఆగస్టులో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమై అక్టోబర్ వరకు కొనసాగుతాయని నిపుణులు తెలిపారు. రానున్న వారాల్లో ఎల్ నినో తీవ్రతరం కావడంతో ఉష్ణోగ్రతల�
ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సూపర్ ఎల్ నినో బలపడనున్నదని, దీని ప్రభావం భారత్పై ఎక్కువగా కనిపిస్తున్నదని ఐరాసకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఆగస్టులో సాధారణం కన్నా తక్కువ వర�
సూపర్ ఎల్ నినో ప్రభావంపై రైతు లు, ప్రజలను అప్రమత్తం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సూపర్ ఎల్నినోపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో అధికారుల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా �
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
ఎల్ నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇ�
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం పశు సంపదపై సైతం కనపడుతుందని ఎల్ నినో ప్రభావం తగ్గించి పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఖమ్మం రూరల్ మండల పశు వైద్యుడు అనంతుల హరీష్ అన్నారు. శనివారం ఏదులాపురం
Alternative Crops | ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక రూపొందించు కోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ సూచించారు.
ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో సాగునీరు ఇవ్వకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి విమర
తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్త�
El Nino | భారత్పై ఎల్ నినో ప్రభావం గట్టిగానే పడుతున్నది. వాతావరణంలో నెలకొన్న మార్పులు.. దేశాన్ని కరువు దిశగా నడిపిస్తున్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు దిగాలు పడగా.. మార్కెట్లో చోటుచేసుకున్న మందగమనం వ్యాపార-ప�
ఎల్నినో కారణంగా తెలంగాణలో ఇప్పటికే వర్షాలు సరిగా పడటం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
Varuna Yagam | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు.