మహానగరానికి మంచినీళ్లు అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఎగువ నుంచి వరద నీరు రావడంలేదు. ప్రధానంగా సింగూరులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేర�
Special Officers | ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఏ బి.రాజేశ్వరి మాట్లాడ
ఎల్నినో కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం విస్తృతంగా పర్యటి�
Water Crisis | వరద వస్తేనే నీళ్లని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చిచెప్పింది.
రాష్ట్రంపై ఎల్ నినో తీవ్ర ప్రభావం కరువు పరిస్థితులకు దారి తీస్తున్నదని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రంలోని 8,831 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నదని హెచ్చరించింది.
El Nino | రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ వానకాలంలో వరి సాగు విస్తీ ర్ణం 30 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Agriculture | గతేడాది కంటే ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందం టే మీరు నమ్ముతారా? కానీ, వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నది.
ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు సరియైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఛాయలు ప్రారంభమయ్యాయి. జూన్ మాసం ముగిసి జూలై సగానికి వచ్చినప్పటికీ పెద్ద వర్షాలు పడకపోవడంతో నీటి నిల్వలు మరింత అడుగంటి
పసిఫిక్ మహాసముద్రంలో వ్యాపించిన ఎల్ నినో మరింత బలపడుతున్నదని, గత 75 ఏండ్లలో ఇది అత్యంత బలమైనదని అమెరికాకు చెందిన వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ అ�
ఇప్పటివరకు నమోదైన వాటిలోనే అత్యంత శక్తివంతమైన ‘సూపర్ ఎల్ నినో’ ప్రస్తుతం కొనసాగుతుండడంతో, ఈ వాతావరణ చక్రాన్ని మధ్యలోనే అడ్డుకోగల “మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్” అనే ఒక వివాదాస్పద పద్ధతిపై శాస్త్రవే�
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ దిశగా ప్రభుత్వంలో కసరత్తు కనిపించడం లేదు. టెండర్లు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తరపున ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో తెలియని సందిగ్ధత నెలక�
ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు.