ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిశాట్లో రాష్ట్రస్థాయ�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో కురవకపోవడంతో రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కు�
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగా
ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ర్టాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల