YS Jagan | ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు.
సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) సోమవారం తన నెలవారీ అంచనాలో పేర్కొంది. 1901 సంవత్సరం తర్వాత 2026 ఆగస్టులోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని, ఆ నెలలో సగ�
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపైనా ఎల్ నినో ప్రభావం చూపుతున్నది. ఈ ఏడాది ఆశించిన వానల్లేక సగం చెరువులు, కుంటలు వెలవెలబోతుండటం మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్లు వేసి కా�
గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్నినో ప్రభావం చూపింది. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. అంటే వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వ�
దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్టు కేంద్రం అంగీకరించింది. ఆదివారం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్ ధరలపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రెడ్ ర్యాట
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్�
పసుపు పంట సాగుకు ఆర్మూర్ ప్రాంతం ప్రసిద్ధి గాంచింది. పచ్చ బంగారంగా పేరొందిన ఈ పంట రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న భావన ఉండేది. కానీ, కొన్నేళ్లుగా లాభాల సంగతి దేవుడెరుగు, ఏటా నష్టాలే మూట గట్టుకుంటున్నార�
ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతం�
రొయ్యల పెంపకంపై ఎల్నినో ప్రభావం పడుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జలాశయాలు, చె రువుల్లోని నీటి నాణ్యత దెబ్బతింటున్నది. దీంతో రొయ్యల ఎదుగుదల మం దగించడంతోపాటు వ్యాధులకు గురవుతున్నాయి.
ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు రైతులు ఈ వానకాలం వరి పంట వేద్దామా..? వద్దా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం సాగర్ ఆయకట్టు సుమారు 2లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు వైరా రిజర్వాయర్ ద్వారా, మరో లక�
ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టవద్దని, యూరియా బుకింగ్ యాప్ను పూర్తిగా ఎత్తివేయాలని, ఎరువులు సులభంగా అందించే విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డి�
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. వానాకాలం ప్రారంభమైన రెండునెలలకు ఇన్ఫ్లో రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపో�