ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్
ఎల్లో కాం గ్రెస్ తీరుతోనే రైతులు కష్టాల పాలయ్యారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎల్నినో ప్రభావంతో కరువు రాలేదని, వర్షాలు లేవన్న బూచి చూపి రైతులను మరోసారి దగా చేయాలని ప్రభుత్వ�
హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్యూఎల్) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన ద్రవ్యోల్బణంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ధరల సూచీ 2-5 శాతం వర
ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, దీంతో తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ రైతులకు సూచించారు. మధిరలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన మేళా కార్�
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడటం లేదని, ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సి�
ఎల్నినో ప్రభావంతో మెదక్ జిల్లాలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఆదివారం మెదక్ కలెక్టరేట్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావ�
ఎల్ నినో దెబ్బకు రాష్ట్రంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దాదాపు 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని ఇ�
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో గత నెల రోజులుగా వానలు కురియక రైతులు సాగు చేస్తున్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లాలోని 594 గ్రా�
చేస్తే ఆరు అప్పు.. చేయకుంటే మూడు అప్పు అనే నానుడి వ్యవసాయానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. వ్యయమే కాని సాయం కరువైన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలంటే రైతులు జంకే పరిస్థితులు వచ్చాయి. వెట్టి కష్�
ఎల్నినో దృష్ట్యా ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో తాగునీటి సరఫరా, ప్ర�
మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్లో 8.
బోర్లు, బావుల్లో ఇప్పుడు కొంత నీరు ఉన్నప్పటికీ మున్ముందు ఇంకిపోయి భూగర్భ జలాలు ఇంకా తగ్గే ప్రమాదం ఉందని డీఏవో పులయ్య అన్నారు. అందుకని, ఇప్పుడున్న నీటి వనరులను చూసి రైతులెవరూ వరి పంటను వేయవద్దని సూచించార�
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదే�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పక్కా కమీషన్రెడ్డిగా మారారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. పని ఏదైనా ఆయనకు కమీషన్లు ముట్టజెప్పాల్సిందేనని ఆరోపించారు. ఉమ్మడి వ�