విద్యా సంస్థల టీచింగ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఎంపిక ప్యానెళ్లు పక్షపాతంతో వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాయని తెలిపింది.
నేడు ఐఐటీ హైదరాబాద్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరగనున్నది.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం బారిన పడ్డారా..? కాలేజీకి వెళ్లాలంటేనే భయమేస్తున్నదా? అయితే ర్యాగింగ్ రక్కసి బాధిత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో 1800-180-1522 హెల్ప్లైన్ అందుబాటులో ఉన్నది.
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్పై మహారాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే గురువారం ఆరోపించారు.
Telangana Assembly Elections | తెలంగాణ శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు (Educational institutions) రెండు రోజులు సెలవు ప్రకటించారు.
నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ (ఎంఈఎంఈ) వ్యవస్థను అమలు చేయడంలో భారతీయ విద్యా సంస్థలకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్ర
కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.