అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన పునఃప్రారంభం అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరవాలి 30 కల్లా స్కూళ్లన్నింటినీ శానిటైజ్ చేయాలి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేస
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
పాట్నా: బీహార్లో జూలై ఆరవ తేదీ తర్వాత విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు. విద్యార్థులను స్కూళ్లకు పంపేందుకు తల్లితండ్రుల అనుమతి అవసరం ఉంటుంది. రోజు విడిచి రోజు వారిగా క్లాసులను నిర్వహిం�