రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయనున్నది. అందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను నియమించనున్నది. శాంత
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును సరి చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. �
uniform dress code:దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ఉండాలని ఆ పిటిషన�
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. గురు, శుక్ర, శనివారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్�
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాట�
ఉన్నత విద్యాసంస్థలను డిజిటల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దే సాఫ్ట్వేర్ అప్లికేషన్ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కోల్ పోల్ రూపొందించింది. సుమారు 40 రకాల టెక్నాలజీలను వినియోగిస్తూ ఒక విద్యాసంస్థ ని�
Telangana Schools | తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన
Minister KTR | జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున
స్కూళ్ల సమగ్ర సమాచారం సేకరణకు చర్యలు ఎన్ఆర్ఎస్ఏతో పాఠశాల విద్యాశాఖ శ్రీకారం త్వరలో ఏటా రూ.2 వేల కోట్లతో కొత్త పథకం హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల సమగ్ర సమాచారాన్ని సేకరి�
295 మందికి జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు ఐఐటీల్లో 150 మందికి, నిట్లో 101 మందికి హైదరబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యార్థులు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సొంతం చేసుకున్న
Covid Vaccine | రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 100 శాతం వ్యాక్సినేషన్కు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు 18 ఏండ్లు నిండిన విద్యార్థులంద
విద్యాసంస్థల ప్రారంభం రేపు అన్ని స్థాయిల్లో ప్రత్యక్ష బోధన గురుకులాలు, హాస్టళ్లు రీఓపెన్ పకడ్బందీగా కరోనా జాగ్రత్తలు మంత్రి సబిత సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్త�