Telangana | మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 22(శనివారం)న కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ వ
Hijab Ban Lift | కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట�
రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవివాదం తొలగిపోవడంతో టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ కలిపి నియామక ప్రక్రియను వేగ�
‘ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం. వారి సేవకే తన జీవితం అంకితం’ అంటూ బీఆర్ఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ �
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయనున్నది. అందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను నియమించనున్నది. శాంత
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును సరి చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. �
uniform dress code:దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలని వేసిన ఓ పిల్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విద్యార్థులు, టీచర్లు ఒకే విధమైన డ్రెస్ కోడ్లో ఉండాలని ఆ పిటిషన�
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. గురు, శుక్ర, శనివారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్�
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాట�
ఉన్నత విద్యాసంస్థలను డిజిటల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దే సాఫ్ట్వేర్ అప్లికేషన్ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కోల్ పోల్ రూపొందించింది. సుమారు 40 రకాల టెక్నాలజీలను వినియోగిస్తూ ఒక విద్యాసంస్థ ని�
Telangana Schools | తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన