నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ (ఎంఈఎంఈ) వ్యవస్థను అమలు చేయడంలో భారతీయ విద్యా సంస్థలకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
ప్రభుత్వ పాఠశాలు, విద్యాసంస్థల్లో చదివినవారిని తక్కువ చేసి చూడొద్దని, వారిని సానపట్టడం ద్వారా జాతిరత్నాలను వెలికితీయవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్ర
కొండాపూర్లో కొనసాగుతున్న అపార్ట్మెంట్ సుమధుర హారిజాన్ కంపెనీ ప్రస్తుత ఆఫర్లకు మరొక నిరంతర ఆవిష్కరణ, కొత్త మార్కెట్లు, కస్టమర్లు, గృహ కొనుగోలుదారులకు దాని ప్రదాన సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Telangana | మరో 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జులై 22(శనివారం)న కూడా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ వ
Hijab Ban Lift | కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తున్నది. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్పై విధించిన నిషేధాన్ని తొలగించనున్నట�
రాష్ట్రవ్యాప్తంగా బోధనాస్పత్రుల్లో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవివాదం తొలగిపోవడంతో టీఎస్పీఎస్సీ, వైద్యారోగ్య శాఖ కలిపి నియామక ప్రక్రియను వేగ�
‘ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం. వారి సేవకే తన జీవితం అంకితం’ అంటూ బీఆర్ఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ �
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయనున్నది. అందులోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, అటానమస్ విద్యాసంస్థల్లో ప్రత్యేక కమిటీలను నియమించనున్నది. శాంత
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.