విద్యాసంస్థలు, విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవుల మజా ముగింపు దశకు చేరుకున్నది. సోమవారం నుంచి రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ కానున్నాయి. ఈ కాలేజీలకు ఈ నెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులను ప్రకటించ�
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లోని బీటెక్, బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2025 రిజిస్ట్రేషన్ నవంబర్ నుంచి మొదలుకానుంది.
విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో శాస్త్ర, సాంకేతిక పరిశోధనలను ప్రోత్సహించేలా ఆయా సంస్థలకు వచ్చే గ్రాంట్లపై ఉన్న జీఎస్టీని మినహాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు.
రాష్ట్రంలోని అన్ని సర్కారు విద్యాసంస్థలకు ఈ నెల నుంచి ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు లబ్ధి చేకూరుతుందని తెలిపా�
సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యుకేష�
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. చారిత్రక ఉస్మానియా వర్సిటీ, �
రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగిత్య
అటానమస్ కాలేజీలు.. వీటినే స్వయంప్రతిపత్తి గల కాలేజీలంటారు. ఈ హోదా పొందిన కాలేజీలు తెలంగాణలోనే అత్యధికంగా 72 ఉన్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వెల్లడించింది. వీటిలో ఇంజినీరింగ్, పీజీ, ఎంబీ�
భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతున్నది. గురువారం ముంబైలో తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. పలు ప్రాంతాల్లో 150 మి.మీ. పైగా వర్షం కురిసింది. ముంబైతో
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్�
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్లో విక్రయించరాదని ప్రభుత్వం హు
రద్దీ, పర్యాటక ప్రాంతాలపై షీ టీమ్స్ దృష్టి పెట్టాయి. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో నిఘాను పెంచాయి. అదేవిధంగా.. బస్టాప్లు, పార్కులు, విద్యా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో పోకిరీలను రెడ్ హ్యాం�
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ(అడ్వాన్స్డ్)-2024లో ప్రవేశానికి ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయస్థాయిలో ఎస్సార్ వి�