BEd Colleges | బీఈడీ కాలేజీల్లోనూ బీఏ, బీకాం, బీఎస్సీ వంటి డిగ్రీ కోర్సులు నిర్వహించుకోవచ్చని ఎన్సీటీఈ స్పష్టంచేసింది. ఒక విద్యాసంస్థ కనీసంగా రెండు కోర్సులు నిర్వహించవచ్చని వెల్లడించింది. మల్టీ డిసిప్లినరీ విధ�
సీబీఎస్ఈ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫ
రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్'ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్రంలో నాల�
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలలు రాష్ట్ర స్థాయి మారులు సాధించి విజయఢంకా మోగించాయని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని కళాశాల ప్రాంగణంలో ఏర్ప�
నేటి నుంచి జిల్లాలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 శనివారం నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 7:45 గంటల నుంచి 12:30గంటల వరకు విద�
మేం తప్పులు చేయం, విద్యా సంస్థలను స్థాపించి పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్లో ఆదివ
నూతన సంవత్సరం మొదటి రోజు కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీన్ని పురస్కరించుకొని ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలే కాకు�
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినుల ఇబ్బందులు తీరనున్నాయి. యూజీసీ సూచన మేరకు వర్సిటీలో మరో గర్ల్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూసా నిధులు రూ.7 కోట్లు మంజూరు చేసింది.
కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీ�
తప్పుడు ధ్రువ పత్రాలతో మోసపూరితంగా తమ దేశంలో విద్యను అభ్యసించడానికి వచ్చిన 10 వేల మంది విదేశీ విద్యార్థులను కెనడా ప్రభుత్వం గుర్తించింది. వీరు మోసపూరిత విద్యార్థి అంగీకార లేఖలు సమర్పించి తమ దేశంలోని విద
గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయా విద్యాసంస్థలను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్వీ నేతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుని మంత్రుల దృష్టికి �
ప్రతిభగల విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించే పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. నాణ్యత గల ఉన్నత విద్యను కొనసాగించడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకి కారాదని కేంద్
Adilabad | కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్