పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో
ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
‘క్యాంపస్ టు కెరీర్' ప్రోగ్రామ్లో భాగంగా 20 విద్యాసంస్థలతో ‘వీ-హబ్' ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు. బుధవారం వీ-హబ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘క్యాంపస్ ట�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులన�
IDEAL Foundation | నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల పునర్నిర్మాణానికి ఐడీయల్ సంస్థ రూ. 10 లక్షలను ప్రకటించినట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ వెల్లడించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసత్యపు ఆరోపణలు ఖండించాలని, విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘా లు, సాలర్స�
జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథ�
తెలంగాణ భవిష్యత్తు రూపకల్పన కోసం రాష్ట్ర ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ సిటిజన్ సర్వే గడువును నవంబర్ 1వరకు పొడిగించారు.
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�
రాష్ట్రంలోని విద్యాసంస్థలు 2025 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్లలో మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ఉస్మానియా యూనివర్సిటీ గణనీయమైన పురోగతి సాధించగా, నిట్-వరంగల�