నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు శుక్
నిజామాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్(యూఆర్ఎస్), మోడల్ స్కూళ్లకు అనుబంధం చేయబడిన కేజీబీవీలు, మైనార్టీ గురుకులాల్లో కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరాకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వాన�
నీట్ -2026 ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు ఘన విజయం సాధించారని విద్యాసంస్థల నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను డ్రగ్స్హ్రితంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యార్థుల భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కోరారు.
Heavy rains in Mumbai | మహారాష్ట్రను(Maharastra) భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు(Heavy rains) ముంబై నగరంలోని(Mumbai,) పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులకు కళ్లు లేని కబోదిలా మారిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు పని చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. కనీస
రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
విద్యాసంస్థలకు గుమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు హాట్ కేక్గా మారింది. హైదరాబాద్ తర్వాత విద్యాసంస్థలకు అంతటి పేరున్న ఈ జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పోటీ పడుతుంట
జూన్ నెల ప్రారంభమైతే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం మొదలవుతోంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో పిల్లలు ముందుకు సాగుతుంటే..మరో వైపు తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఆందోళన గంటలు మోగుతున్న�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న వ
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
Transport Department | రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.