రాష్ట్రంలో నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైతున్నప్పటికీ పలు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
విద్యాసంస్థలకు గుమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు హాట్ కేక్గా మారింది. హైదరాబాద్ తర్వాత విద్యాసంస్థలకు అంతటి పేరున్న ఈ జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పోటీ పడుతుంట
జూన్ నెల ప్రారంభమైతే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం మొదలవుతోంది. కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త లక్ష్యాలతో పిల్లలు ముందుకు సాగుతుంటే..మరో వైపు తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం ఆందోళన గంటలు మోగుతున్న�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కేజీ టూ పీజీ వరకు.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో అత్యుత్తమ విద్యకు నిలయంగా మారింది. ఏటా సాంకేతికంగా వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటున్న వ
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తేనే పిల్లలు క్షేమంగా ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర. వ
Transport Department | రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యార్థులు, విద్యాసంస్థల పట్ల కాంగ్రెస్ సర్కార్ విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థకు పెద్దప�
నేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ ఆ విద్యా సంస్థలు లాభర్జనే ధ్యేయం�
పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో
ఐఐటీ జేఈఈ (మెయిన్స్)- 2026 మొదటి విడుత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు.
‘క్యాంపస్ టు కెరీర్' ప్రోగ్రామ్లో భాగంగా 20 విద్యాసంస్థలతో ‘వీ-హబ్' ఒప్పందం చేసుకున్నట్టు సంస్థ సీఈవో సీతా పల్లచోళ్ల తెలిపారు. బుధవారం వీ-హబ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘క్యాంపస్ ట�