తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ముగింపు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి విద్యార్థులన�
IDEAL Foundation | నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల పునర్నిర్మాణానికి ఐడీయల్ సంస్థ రూ. 10 లక్షలను ప్రకటించినట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ వెల్లడించారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 13 : ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసత్యపు ఆరోపణలు ఖండించాలని, విద్యార్థి సంఘం నాయకులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘా లు, సాలర్స�
జిల్లాలోని ఏ ప్రభుత్వ విద్యా సంస్థలో కట్టెల పొయ్యి పై వంట చేయడానికి వీల్లేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఈనెల 25 నాటికి జిల్లాలోని ప్రభుత విద్యా సంస్థకు అవసరం మేరకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథ�
తెలంగాణ భవిష్యత్తు రూపకల్పన కోసం రాష్ట్ర ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ సిటిజన్ సర్వే గడువును నవంబర్ 1వరకు పొడిగించారు.
అల్పసంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగురేఖలు నింపే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభ�
రాష్ట్రంలోని విద్యాసంస్థలు 2025 నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్లలో మిశ్రమ ప్రదర్శన కనబరిచాయి. ఉస్మానియా యూనివర్సిటీ గణనీయమైన పురోగతి సాధించగా, నిట్-వరంగల�
పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లతో పాటు విద్యాసంస్థలు నీటము�
MedaK Rains | ఇప్పటికే మెదక్ జిల్లాలోని పలు మార్గాల్లో వరదలు పోటెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ ఇండ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం హెచ్చరికలు జ�
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు.
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�