అధ్యక్షుడు జవహర్లాల్నెహ్రూ, ఉపాధ్యాక్షుడు గుల్జారీలాల్ నంద. నమూనా హరాడ్ డోమర్. వ్యవసాయాభివృద్ధి, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యం. వృద్ధి రేటు లక్ష్యం...
వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉన్న కరెన్సీకి ప్రతిసారీ ఏదో ఒక విధంగా నష్టాలు ఉండటం, లోటుపాట్లు ఉండటంవల్ల.. నేటికీ ద్రవ్య సమగ్ర రూపం మారుతూనే ఉంది. ఇప్పుడు ప్రతి దేశం తమ కేంద్ర బ్యాంక్...
Quite interestingly none of this seems to impress the restless students. They are all eagerly awaiting Vicky. They are in their final semester of their engineering course...
శ్రీనివాస రామానుజన్ గణితంలో ప్రధాన సంఖ్యలు, సంఖ్యాలక్షణాలపై ఎనలేని కృషి చేశాడు.
-మహారాష్ట్రలో జన్మించిన దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ సెల్ఫ్, జనరేటెడ్ నంబర్లు...
వీరి శాసనాలు, నాణేలు దొరికిన ప్రదేశాలను బట్టి వీరి సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ వరకు విస్తరించింది...
కీలకమైన కాంతి ధర్మాన్ని ఒడిసిపట్టినందుకు సీవీ రామన్ నోబెల్ అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద ఫోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దాన్నిబట్టి ఆయా పదార్థాల ధర్మాలను...
The Telangana Rakshanala Samaikya Udyamam convened a meeting under the chairmanship of D Hanumanta Rao, president of Karimnagar Zilla Parishad. This meeting was attended by thousands of...
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..
సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పురాతన పుస్తకాలను యూరప్ భాషలలోకి అనువదించి దేశ సంపన్న, వైవిద్య భరిత సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించారు. యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశ పెట్టార
అత్యధిక ప్రయోగాలు విజయవంతం కావడంతో పీఎస్ఎల్వీ భారతదేశ విశ్వసనీయ, బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది. 1994-2017 మధ్య పీఎస్ఎల్వీ ద్వారా 209 విదేశాలకు చెందిన ఉపగ్రహాలను, 48 దేశీయ ఉపగ్రహాలను
Study of Literary Forms features of an elegy. It should be sorrowful and reveal the pensive mood.
-It must deal with dark and grave themes like fall of something or lost love. It must be a tribute to somebody or something loved or lost.
P/Q రూపంలో గల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. ప్రతీ అకరణీయ సంఖ్యను అంతంగల, అంతంలేని ఆవర్తన దశాంశ భిన్నంగా రాయవచ్చు.
-అంటే పూర్ణసంఖ్యలు, భిన్నాల సమ్మేళనాన్ని...
రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు...
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�