విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
ముదిగంపల్లి లక్ష్మీరాజం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాడు. అనంతరం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ (మానసిక విద్యార్థులకు బోధన శిక్షణ) చేశాడు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్ర�
ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్�
బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నోటికొచ్చి న ప్రకటనలు చేస్తూ విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు అన్నారు.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు అన్నార�
టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా మరో 120 మంది సర్కార్ టీచర్లను విద్యాశాఖ విదేశీ పర్యటనలకు పంపించనున్నది. 40 మంది చొప్పున మరో మూడు బృందాలను విదేశీ పర్యటనలకు పంపించనున్నారు.
నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్ర�
Towel Dance: ఓ స్కూల్ కార్యక్రమంలో ఇద్దరు బాలికలు ఓ పాటకు టవల్ కట్టుకుని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. స్కూల్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ స్కూల్కు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసు�
సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సిద్ధమైంది.
పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘టీ-సాట్' వేదికగా ఒక ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వ
విద్యాశాఖ ఆధ్వర్యంలో పలు సొసైటీలు, విభాగాల్లో పని చేస్తూ.. 010 పద్దులో లేని టీచర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్ చేశారు.