ఒకరేమో తొమ్మిదేండ్లు.. మరొకరేమో ఎనిమిదేండ్లు.. ఇంకొకరేమో ఏడేండ్లు. ఇలా రాష్ట్రంలో కొందరు విద్యాశాఖ అధికారులు లాంగ్.. లాంగ్ స్టాడింగ్లో కొనసాగుతున్నారు. డీఈవోలు ఏండ్లకేండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదోతరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యాశాఖ విడ�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడ
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
ఉద్యోగాల భర్తీలో మళ్లీ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారా? కీలక పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని అనుసరించనున్నారా? అంటే ‘అవును’ అనే సంకేతాలే వెలువడుతున్నాయి.
రాష్ట్రంలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా ఆ శాఖ పని తీరు విస్తుపోయే విధంగా ఉన్నది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే లక్ష్యంగ
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చా ర్జి జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి ఇటీవ ల ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏ వెంకట్రెడ్డి అక్రమాస్తుల విలువ రూ.100 కోట్లకు పైమాటే అని తెలుస్తున్నది. బుధవా రం ఏ�
‘విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి. విద్యారంగంలో మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతాం’ ఇవి పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి అన్న మా టలు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉండగా రాష్ట్ర�
రాష్ట్రంలో పాఠ్యపుస్తకాలు మారబోతున్నాయి. 1 నుంచి 10 తరగతుల వరకు కొత్త సిలబస్ సిద్ధంకానున్నది. ఇప్పుడున్న సిలబస్ స్థానంలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లే�
రాష్ట్రంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి అన్ని బోర్డుల పాఠశాలల్లో 9,10 తరగతుల్లో 2026-27 విద్యాసంవత్సరంలోనూ తెలుగును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం మరోసారి ఆదేశించింది. ఈమేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితార�
విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే సైన్స్ ఫెయిర్లు, ఎగ్జిబిషన్లు అవినీతికి అడ్డాగా మారాయని, అక్రమార్కుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫెయిర్ ని
Sankranti Holidays | ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా తగ్గింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. 2023-24లో విద్యార్థుల సంఖ్య 18.06 లక్షలుగా ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 1.28 లక్షలు తగ్గి.. 16.78 లక్షలకు చేరింది. ఈ సారి మరో 20 వేల మంది వ�