హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని �
జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతమున్న స్కూల్ సమయం కంటే.. ప్రతి రోజూ సాయంత్రం అదనంగా రెమిడియల్ (ప్రత్యేక బోధన) తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఉత్వర్వులు జారీ చేసిం
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తరగతులవారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించింది. ఫీజుల ఖరార�
విద్యాశాఖలో వరుస అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాల చెల్లింపులో కోతలు పెట్టి డబ్బులు మింగేసిన వైనం ఇప్పటికే వెలుగుచూడగా.. ఈ క్రమంలో తవ్విన కొద్ద�
రాష్ట్రంలోని విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్ల
Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరక
విద్యాశాఖ.. పర్యాటక శాఖలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ విదేశీ టూర్ల శాఖగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు అధికారులు అదే పనిగా టూర్లకు వెళ్తున్నారు. స్వదేశీ టూర్లతోపాటు విదేశ�
రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన�
ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయడంపై తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) అభ్యంతరం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ విద్యా సంవత్సరం టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండవని క్లారిటీ ఇచ్చింది. ‘సర్', జనగణన ముగిసిన తర్వాతే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుత
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుంటారు. విద్య ద్వారానే తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశపడుతుంటారు. అయితే, ఇదే ఆశతో, ఆశయంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన వ