ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే పునరావృతమయ్యింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొ రత ఉండగా, మరోవైపు 21వేల మంది మిగులు టీచర్లున్నట్టు విద్యాశాఖ లెక్కతేల్చింది.
ఒకరోజు జీతం ఆలస్యమైతేనే కంగారుపడే రోజులివి. రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు, బస్సుచార్జీలు, ఇంటికిరాయిలు ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అలాంటిది రాష్ట్రంలోని 2008 -డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లు నాలు�
‘నేనే విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచుకుంటా. నేనైతేనే గాడిన పెట్టగలను’ ఎక్కడ ఏ సమావేశం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు ఇవి. కానీ ఆయన నాయకత్వంలోని విద్యాశాఖలోని వివ�
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ డీడీగా పనిచేసిన పోచం పదోన్నతిపై బదిలీ కావడం, ఈ స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఈ ప�
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. వరుసగా పాఠశాలల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి రావడమే ఇందుకు కారణం. రోజుకో కార్యక్రమం.. పూటకో శిక్షణ అన్నట్టు.. రాష్ట్రంలోని బడుల పరిస్థితి తయారైంది. నె�
పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో యూనివర్సిటీ అధ్యాపకులు 56 మంది, పాఠశాల విద్యాశాఖలో 49 మంది, ఇంటర
టీచర్ల ఏకీకృత సర్వీస్ రూ ల్స్ రూపొందించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందప్రదాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
‘మాది యంగ్ ఇండియా బ్రాండ్' అంటూ పదేపదే చెప్పే కాంగ్రెస్ సర్కారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం తంటాలు పడుతున్నది. యంగ్ గురుకుల భవనాల నిర్మాణానికి నిధులు సమీకరించేందుకు ఆపసోపాలు �
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు త్రిశంకు స్వర్గం లో కొట్టుమిట్టాడుతున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనా వీరిని కొనసాగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులివ్వలేదు.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సర్కారు నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. పదో తరగతి ఇంటర్నల్ మార్కుల విషయంలో సర్కారు తీరు పూటకో నిర్ణయం, రోజుకో తీరును తలపిస్తున్నది.
విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం నడుస్తున్నది. విద్యార్థులు ఎక్కువగా.. ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు టీచర్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించిన విద్యా