టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతం బట్టబయలైంది. విచారణలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని నిక్కచ్చిగా వ్యవహరించి, లెక్క తేల్చడంతో కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు బేఖాతర
పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహి�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా 2022-23కు సంబంధించిన టెన్త్ ఆన్సర్ పేపర్స్ను విద్యాశాఖ పరీక్షల విభాగంలో పనిచేసే కొంత మంది అధికారులు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తె�
ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస�
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు, సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న వ్యవహారంలో అవినీతి బట్టబయలైంది. ఈ విషయంలో ఏకంగా కలెక్టర్నే పక్కదారి పట్టించేందుకు కొంత మంది విద్యాశాఖాధికారులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం
పరిపాలనలో ముఖ్యమైన శాఖలలో విద్యాశాఖ ఒకటి. అలాంటి శాఖలో సమీక్షలు నిర్వహించడానికి, పనుల పురోగతి చూసుకునే బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయం. ‘నేనే రాజు-నేనే మంత్రి’ అన్నట్టుగా సీఎం రేవంత్ ముఖ్యమ
విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితిని, నిర్లిప్తతను తొలగించి శాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర విద్యాశాఖాధికారులు కేవలం సమీక్షలు, ఆదేశాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖలో నెలక�
పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్బోర్డు ప్రకటించింది.