విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితిని, నిర్లిప్తతను తొలగించి శాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర విద్యాశాఖాధికారులు కేవలం సమీక్షలు, ఆదేశాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖలో నెలక�
పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్బోర్డు ప్రకటించింది.
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రేపటి పౌరులను అందించాల్సిన అతి గురుతరమైన విద్యాశాఖ ఖమ్మంజిల్లాలో గాడి తప్పింది. ఫలితంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖను నడిపించాల్స
Harish Rao | రేవంత్ రెడ్డి ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యమని.. గాలిమాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తాంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశధ్య నిర్వహణ కోసం నియమించ�
కరీంనగర్ జిల్లా విద్యాశాఖలో మరో అవినీతి పర్వం వెలుగు చూసింది. ఎయిడెడ్ టీచర్ల వేతన స్థిరీకరణలో అక్రమాలకు తెరలేపిన విషయం బయటకు రావడంతో అధికారులు వెనక్కి తగ్గడం మరువక ముందే.. ఇటీవల సర్దుబాటులో అవకతవకల బా
సాధారణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ, మన విద్యాశాఖ కొత్తగా టీచర్లతో స్కూళ్లను తనిఖీ చేయించనున్నది. ఇందుకోసం జిల్లాస్థ
ఈ విద్యాసంవత్సరం కూడా ఇదే పునరావృతమయ్యింది. రాష్ట్రంలో 7,364 బడుల్లో టీచర్ల కొ రత ఉండగా, మరోవైపు 21వేల మంది మిగులు టీచర్లున్నట్టు విద్యాశాఖ లెక్కతేల్చింది.
ఒకరోజు జీతం ఆలస్యమైతేనే కంగారుపడే రోజులివి. రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, స్కూలు ఫీజులు, బస్సుచార్జీలు, ఇంటికిరాయిలు ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అలాంటిది రాష్ట్రంలోని 2008 -డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లు నాలు�
‘నేనే విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచుకుంటా. నేనైతేనే గాడిన పెట్టగలను’ ఎక్కడ ఏ సమావేశం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు ఇవి. కానీ ఆయన నాయకత్వంలోని విద్యాశాఖలోని వివ�
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో కీలకమైన డిప్యూటీ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ డీడీగా పనిచేసిన పోచం పదోన్నతిపై బదిలీ కావడం, ఈ స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఈ ప�
రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. వరుసగా పాఠశాలల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సి రావడమే ఇందుకు కారణం. రోజుకో కార్యక్రమం.. పూటకో శిక్షణ అన్నట్టు.. రాష్ట్రంలోని బడుల పరిస్థితి తయారైంది. నె�
పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 120 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో యూనివర్సిటీ అధ్యాపకులు 56 మంది, పాఠశాల విద్యాశాఖలో 49 మంది, ఇంటర