పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్కు సీఎం రేవంత్రెడ్డి ఆమో�
హనుమకొండలో అవినీతి జలగలు విద్యాశాఖను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిబంధనలు పాటించని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకే
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగంలో పదో తరగతి జవాబు పత్రాల విక్రయ బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మొదట అక్టోబర్ 15న ‘టెన్త్ పేపర్స్ అమ్ముకున్నరు?’
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతం బట్టబయలైంది. విచారణలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని నిక్కచ్చిగా వ్యవహరించి, లెక్క తేల్చడంతో కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు బేఖాతర
పదవతరగతిలో వందకు వంద శాతం ఫలితాలు సాధించాలి.. ఉత్తీర్ణత సాధించడమే కాదు.. అందరూ 10 జీపీఏ సాధించేలా పరీక్షలకు సిద్ధం చేయాలి. సిలబస్ పూర్తి చేయడమే కాకుండా రివిజన్కు సంసిద్ధం చేసేందుకు అదనపు తరగతులు నిర్వహి�
ములుగు జిల్లాలోని విద్యాశాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక సొంత ఇలాకలో నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఏఎంవోను నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా 2022-23కు సంబంధించిన టెన్త్ ఆన్సర్ పేపర్స్ను విద్యాశాఖ పరీక్షల విభాగంలో పనిచేసే కొంత మంది అధికారులు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తె�
ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస�
రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ప్రవేశాలకు, సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్లో