రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫారాల కుట్టుకూలీ చార్జీలు మంజూరయ్యాయి. 24 లక్షల మంది విద్యార్థుల కుట్టుకూలీ చార్జీలుగా రూ. 24.25 కోట్లను పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది.
ఉపాధ్యాయుల కొరత సమస్యను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేస్తున్నది. జిల్లాల వారీగా డీఈవోలు అవసరాన్ని బట్టి నియమిస్తున్నారు. ఇటీవలే మల్టీజోన్ -1లో స్కూల్ అసిస్టెంట్ల
Teachers Transfers | తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను సైతం రిలీజ్ చేసింద�
డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతవిద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా కాలేజీల్లోనేగాకుండా వర్సిటీల్లో యాంటి డ్ర�
Telangana | టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. ఉపాధ్యాయ బదిలీలకు కీలక అడ్డంకిగా మారిన రెండు సమస్యలు మంగళవారం పరిష్కారమయ్యాయి. దీంతో రెండు రోజులు ఆలస్యంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముం
రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన లక్షల మంది నిరుద్యోగులకు తెలంగాణ సర్కా రు తీపి కబురు చెప్పింది. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
SGT Posts | రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డి ప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణ
ఏడాది ప్రారంభంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బ్రేక్ పడింది. తిరిగి ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకోవడంతో శుక్రవారం బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ షెడ్య�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధమైంది. హైకోర్టులో మార్గం సుగమం కావడంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి శుక్రవారం పూర్తిస్థాయి షెడ్యూల్ ఇచ్�
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై వి ద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా మంది ఉ పాధ్యాయులు ఎలాంటి సెలవుల కోసం దరఖాస్తు చేయకుండా దీర్ఘకాలం అనధికారికంగా గైర్హాజరవుతున్�
విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్ల�