రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానున్నది. నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన�
ప్రైవేట్ స్కూళ్లు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేయడంపై తెలంగాణ రికగ్నైజ్డ్ ప్రైవేట్ సూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) అభ్యంతరం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై సర్కార్ స్పష్టతనిచ్చింది. ఈ విద్యా సంవత్సరం టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండవని క్లారిటీ ఇచ్చింది. ‘సర్', జనగణన ముగిసిన తర్వాతే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుత
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతుంటారు. విద్య ద్వారానే తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశపడుతుంటారు. అయితే, ఇదే ఆశతో, ఆశయంతో ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన వ
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
ముదిగంపల్లి లక్ష్మీరాజం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివాడు. అనంతరం తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఎడ్ (మానసిక విద్యార్థులకు బోధన శిక్షణ) చేశాడు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్ర�
ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్�
బడుల్లో ప్రతిరోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా తరుచూ గైర్హాజరయ్యే విద్యార్థులను బడికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నోటికొచ్చి న ప్రకటనలు చేస్తూ విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కూళ్లు అన్నారు.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు అన్నార�