రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, బోధన తీరు, మౌలిక వసతులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టనున్నది. విద్యాశాఖ ఏర్పాటు చేసిన అకడమిక్ ప్యానెల్ బృందాలు తరగతి గదుల్లో బోధ
నిరుద్యోగుల అవసరాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. వరంగల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్య, వైద్య, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప�
మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్ర�
స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షించే విద్యాశాఖలోనే అంతులేని అలసత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. విడతల వారీగా జూలై నెలాఖరు వరకు స్కూల్ డ్రెస్లతోపాటు ప్రభుత్వం ప్రకటించిన కిట్స్న�
నాలుగు లక్షలకు పైగా విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాలేదు. పుట్టిన తేదీ, ఇంటిపేరు, వేలిముద్రలు వంటి వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అధార్ అప్డేట్పై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.
హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని �
జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతమున్న స్కూల్ సమయం కంటే.. ప్రతి రోజూ సాయంత్రం అదనంగా రెమిడియల్ (ప్రత్యేక బోధన) తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఉత్వర్వులు జారీ చేసిం
ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తరగతులవారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించింది. ఫీజుల ఖరార�
విద్యాశాఖలో వరుస అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన పారితోషికాల చెల్లింపులో కోతలు పెట్టి డబ్బులు మింగేసిన వైనం ఇప్పటికే వెలుగుచూడగా.. ఈ క్రమంలో తవ్విన కొద్ద�
రాష్ట్రంలోని విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్ల
Education Department | హనుమకొండ జిల్లా ఎయిడెడ్ టీచర్ల బిల్లులు రాకుండా అయోమయానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏ నెలకు ఆ నెల బిల్లు పంపించాల్సి ఉండగా ఒకేసారి 17 వాయిదాల డీఏ బిల్లును ఒకేసారి పంపిస్తానని రూ.3 లక్షల వరక
విద్యాశాఖ.. పర్యాటక శాఖలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ విదేశీ టూర్ల శాఖగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు అధికారులు అదే పనిగా టూర్లకు వెళ్తున్నారు. స్వదేశీ టూర్లతోపాటు విదేశ�