తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల నిర్వహించుకున్న విద్యా దినోత్సవానికి కొనసాగింపుగా సోమవారం బాసర ఆర్జీయూకేటీలో ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే గడ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని, పేద విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎన లేని కృషి చేస్తున్నదని, ‘మన ఊరు-మన బడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నదని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
విద్యార్థులు చదువుకున్న పాఠశాలకే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడే పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపును తెచ్చిన వారవుతారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. అన�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. సర్కారు స్కూళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధిక�
సమైక్య పాలనలో ఆదరణకు నోచక ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయని, మ్మిదేండ్లలోనేనాణ్యమైన గుణాత్మక విద్యనందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో స్పీకర్ పోచారంత�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు కీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ను తలదన్నేలా వెలిగిపోతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం అంబేద్కర్ భవన్లో డీఈవో అబ్దుల్ హై అధ్య�
సిద్దిపేట ప్రయోగశాలగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. అందరి సమష్టి కృషితోనే సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని..ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో కొ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�