రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఆయా గ్�
Education Day | సమాజంలో పేరుకు పోయిన అసమానతల పారద్రోలేందుకు బలమైన పునాది విద్యేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ తరాన్ని పూర్తిగా విద్యావంతులుగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే ఆ అంతరాలు తొలగిపోతాయని సీఎం కేసీఆ�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అధికారిక లెక్కలు జరిగి�
శిథిలావస్థకు చేరిన భవనాలు.. ప్రహరీలు లేక ఆవరణలో సంచరించే పశువులు, పందులు.. భయంభయంగా చదువులు.. మూత్రశాలలు లేక బాలికల అవస్థలు.. వంట గది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు ఇక్కట్లు.. తాగునీటి వసతి లేక తిప్పలు.. విద్యుత�
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ‘సర్కారు విద్య’కు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. రూ.కోట్లాది నిధులు వెచ్చించి అన్ని పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. అవసరమున్న చోట్ల కొత్త తరగతి గదులు, �
మొండిగోడలు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, ప్రహరీలు లేక పశువులు, పందులతో సహవాసం, మరుగుదొడ్లు లేక బాలికల అవస్థలు, కిచెన్ షెడ్లు లేక వర్షంలోనే వంటలు, కుళాయిలు లేక నీరు తాగకపోవడం వంటి వాటితో ప్రభుత్వ పాఠశా�
స్వరాష్ట్రంలో సర్కారు బడి సరికొత్తగా రూపుదిద్దుకున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తెలంగాణలో బలోపేతమైంది.
Education Day | తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధ
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 22న అమరజ్యోతి ఆవిష్కరణతోపాటు అమరవీరుల సంస్మరణ ర్యాలీ ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
సీవీఎన్ రెడ్డి సేవలు శ్లాఘనీయం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఖైరతాబాద్, ఆగస్టు 7: ప్రజా సంబంధాల అంశంపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉన్నదని, అకాడమిక్లో ఈ సబ్జెక్టు విద్యార్థులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని రా