తెలంగాణ ఆవిర్భావం అనంతరం వివిధ రంగాల అభివృద్ధితో పాటు వైద్య రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. దీనికి నిదర్శనంగా గత ఏడేండ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టిన అంటువ్యాధులే సాక్ష్యం. రాష్ట్రంలో వైద్యా�
కాలంతో పాటు అన్నీ మారుతాయని విన్నాం. ఒకప్పుడు గొప్ప విలువగా ఉన్నది మారిన పరిస్థితుల్లో కాలం చెల్లినదిగా మారిపోతుంది. దీన్ని ఏ సామాజిక విలువకైనా వర్తింపజేసుకోవచ్చు. కానీ గత రెండు దశాబ్దాలుగా సరళీకరణ ఆర్�
‘తెలంగాణ నేల మీద గులాబీ జెండా ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా ముప్పయి మూడు జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా…
‘సిపాయిల తిరుగుబాటు విఫలమైందనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం..’ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగింది.ఈ పాట నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ రచించారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్దేశం ముందుగానే �
ఒకవైపు అఫ్గానిస్థాన్ పరిణామాలు ఆందోళనకరంగా పరిణమిస్తున్న తరుణంలో మరోవైపు చైనా శ్రీలంకలో పాగా వేసి భారత్ను ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. ప్రపంచమంతా కరోనా మహమ్మారిని, తదనుగుణంగా ఏర్పడిన ఆ
ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో బడిగంట మోగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కళాశాలల గేట్లు తెరుచుకోనున్నాయి. విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయన్న ఉత్సాహం ఒకవై�
హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. ఇది మాదక ద్రవ్యాల భయంకర రూపానికి ప్రతీక. అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైళ్లలో, వాహనాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు వందలు, వేల కోట్ల రూపా
‘భూగోళం మనిషి సొంతం కాదు.. మనిషే భూమి సొంతం. భూమ్మీద ఉన్నవన్నీ పరస్పర ఆధారితాలు. ఈ జీవవ్యవస్థలో మనిషి ఒక భాగం మాత్రమే. ఆ జీవవ్యవస్థకు మానవులు ఏం చేస్తే దానిప్రభావం తిరిగి మానవులపై కూడా అదేస్థాయిలో పడుతుంద�
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీని నిర్మించగలమని కేసీఆర్ ఈ నెల 24న అన్నారు. ఈ మాట ఆయన మనసులో 2015 నుంచి మెదులుతున్నదే. పలు కారణాలతో వాయిదా పడిన ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు �
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, కలల్ని సాకారం చేస్తూ, గెలుపును చిరునామాగా మార్చుకొని, అభివృద్ధే ఆలంబనగా దేశ యవనికపై కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. 2001 ఏప్రిల్ 27న గుప్పెడు మంద�
మానవ సమాజం నిర్మించుకున్న సంస్కృతి.. కాలంతోపాటు ప్రయాణిస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ప్రతీ ఆర్థిక, సాంస్కృతిక అంశం ఎదుగుతూ, రూపం మార్చుకుంటూ ఏదో ఒక రకంగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ మన ఇం
దళితులు తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకొనే దిశగా చైతన్యమై అన్నిరంగాల్లో భాగస్వా మ్యం అయినప్పుడే వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. ఈ ఉద్దేశంతోనే 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి అమలుచేయని వ�
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�
రాష్ట్ర అవతరణ తర్వాత మనదైన చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక వికాసం గురించి ప్రచురణలు చేపట్టి తెలంగాణ పునరుజ్జీవనంలో తెలంగాణ ‘తెలుగు అకాడమీ’ తనదైన పాత్రను పోషిస్తున్నది. ఈ కృషి మరింత అర్థవంతంగా, సారవంతంగా కొన