తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్
దళితజాతిని జాగృతం చేస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. అందులో దళిత సంఘాల నేతలు, మేధావులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పూర్తి బాధ్యతతో ‘�
టోక్యో ఒలింపిక్స్లో రెజ్లర్ రవి దహియా రజతం గెలువటంతో దేశం మురిసిపోయింది. కొడుకు సాధించిన ఘనతకు ఆయన తండ్రి రాకేశ్ దహియా కండ్లు మెరిశాయి. అంతకుమించి ఏదో ఆశిస్తున్నట్టుగా కనిపించాయి ఆయన కండ్లు. తన కుమార
‘ప్రభుత్వ విధానాల మీద బహిరంగంగా మాట్లాడటానికి మా పారిశ్రామిక మిత్రులు ముందుకురావటం లేదు. విమర్శిస్తే ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురవుతాయని భయపడుతున్నారు. యూపీఏ-2 హయాంలో మేం ఎవరినైనా విమర్శించే పరిస్థి
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు రాలేదు. వచ్చిన కొన్ని ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేయడంతోనే ఆగిపోయాయి.తెలంగాణలో లేని సముద్రాన్ని పూడ్చి అయినా సరే పేదలకు ఇండ్లు కట్టిస్తానన్�
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గృహ నిర్బంధానికి గురయ్యారు. అన్నిరకాల జీవన, వ్యాపార లావాదేవీలు, ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ప్రత్యక్ష కార్యాలయ పని, ప్రత్యక్ష బోధన లేకుండా పోయింది. ఐటీ క
దశాబ్దాల పోరాటం, అనన్య త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముం దుకు తీసుకుపోతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే మేధావులు, వివిధ రంగాల ని�
‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా క�
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్ అనాథల సంక్షేమం పట్ల దృష్టిసారించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనాథ సంరక్షణకోసం సమగ్రమైన విధాన రూపకల్పనకు
తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయక
చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారు? ఎక్కడికి పోతారు? చావంటే ఏమిటి? బతుకుకు చావుకు మధ్య ఏముంది? ఆత్మ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలు ఇప్పటివి కావు. మనిషికి కాలక్రమేణా తలెత్తిన సందేహాలు. తత్వశాస్త్రంలో, మతంలో ఈ రోజుకూ వ�
నేటి నుంచి ‘సంస్కృతం’ భాషా వారోత్సవాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే కాదు, వాటికి మూలాలను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సంతోషదాయకం. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస