ఆర్థిక, సామాజిక, అసమానతల దూరాలను చెరిపేందుకు అనేక విప్లవ, అభ్యుదయ, సామాజిక, సంస్కరణ వాదాలు, ఉద్యమాలు జరిగిన నేల తెలంగాణ. ఇందుకోసం ఎన్నో విలువైన నిండు జీవితాల రక్తార్పణలతో తెలంగాణ ప్రాంతం ఏండ్ల తరబడి గర్భశ�
దేశ స్వాతంత్య్రం కోసం శాంతిమార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ ఒకవేళ నేడు ఉండి ఉంటే ఆయననూ విమర్శించేవారేమో కొందరు దిగజారిన రాజకీయ నాయకులు. అరువై ఏండ్ల ఆకాంక్ష కోసం ఉద్యమాన్ని తన భుజాన మోసి రాష్ర్టాన్ని సాధి�
ఓవైపు సముద్రదొంగలు, అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్, జలమార్గాల ద్వారా జరుగుతున్న ఉగ్రవాద దాడులు.. మరోవైపు అంతర్జాతీయ సముద్ర జలాల్లో చైనా ఒంటెత్తు పోకడలు, ఇంకోవైపు భారీఎత్తున వచ్చిపడుతున్న ప్లాస్టిక్ వ్
కేసీఆర్ను విమర్శించడమే వ్యూహం అనుకునేవాళ్లకు ఏ కారణం అవసరం లేదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా అభివృద్ధికి గండికొట్టి తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకునే ఈ నాయకు
‘నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది/ నీళ్ళలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది/ ఈ దానవ లోకంలో ఎన్నటికైనా/ మానవులని పిలువదగిన తెగ పుడుతుంది’ అంటూ మానవుల్లోని దానవ స్వభావాన్ని తెగడుతూనే, మనలో మార్పు వస్తు�
ముంబై: కేంద్ర ప్రభుత్వం ‘రాజకీయ ఆట’లో భాగంగానే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చిందని శివసేన విమర్శించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పును ప్రజలు కోరనప్పటిక
తమపై జరుగుతున్న అన్యాయాలనుఎదురించి హక్కుల కోసం ఉద్యమించిన ఆమాయక ఆదివాసీలపై 1981 ఏప్రిల్ 20వ తేదీన అధికారంలో ఉండి అప్పటి ముఖ్యమంత్రి టీ అంజయ్య నాయకత్వంలో కాల్పులు జరిపి వందల మందిని పొట్టన పెట్టుకున్న కాంగ
రెండున్నరేండ్ల కిందటి టారిఫ్ విధానం కేబుల్ చందాదారుల మీద భారం మోపిందని ట్రాయ్ దిద్దుబాటుకు సిద్ధమైంది. నిరుడు జనవరి ఒకటిన రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిస్తే బ్రాడ్కాస్టర్లు బొంబాయి హైకోర్టుకెళ్లార
నాకు పదేండ్ల వయస్సున్నప్పుడు సిద్దిపేట గవర్నమెంటు దవాఖాన్ల మా ఇంటి పక్కామెకు ఆడివిల్ల వుట్టిందని తెలిస్తే సూసేటందుకని అమ్మ వోతున్నది. అమ్మ ఎంబడి నేను కూడా వోయిన. ఆమెకు అప్పటికే ఆడివిల్ల. మళ్లా ఆడివిల్ల
నలభై ఏండ్ల కిందట ఓ పరీక్ష రాయడానికి వెళ్లినపుడు ఇరువై రోజులకు పైగా కలకత్తాలో ఉండాల్సి వచ్చింది. దుర్గా పూజలో కామ్రేడ్ల భక్తిపారవశ్యం చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఓ పెద్దాయన అన్న ‘ఆధ్యాత్మిక కమ్యూనిజం’ అ
ఎ‘ది బ్రైటెస్ట్ ఇన్ది గెలాక్సీ ఆఫ్ మిడీవల్ టెంపుల్స్’గా రామప్పను కీర్తిస్తూ 1984లో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో మాజీ ప్రధాని పీవీనరసింహారావు ఒక వ్యాసం రాశారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని అద్భుతంగా వ�