అర్థవంతమైన చర్చలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవలసిన పార్లమెంటు నిరంతరం గొడవల నిలయంగా మారిపోవడం గర్హనీయం. కొన్ని దశాబ్దాలుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. జాతీయ పార్టీలలో ఏది అధికారంలో ఉన�
ఇటీవలి కొన్ని సంఘటనలు చూస్తే మానవాళిపై ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటున్నదనిపిస్తున్నది. 2013లో కేదార్నాథ్ దుర్ఘటన, 2019లో కేరళలో వరద విధ్వంసం, 2020లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2021లో జరిగిన రుషిగంగా నది
‘హైదరాబాద్’ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న ‘ఔటర్ రింగ్ రోడ్’కు అదనంగా మరో ‘రీజినల్ రింగ్ రోడ్’ నిర్మాణం కూడా జరుగనున్నందున నగర జనాభా వి
ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన గొప్ప ఆలోచనే ‘దళిత బంధు’ పథకం. ఏండ్ల తరబడి సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు వెనక్కి నెట్టివేయబడ్డారు. నేటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దుఃఖాన్ని దిగమింగుకొని జ�
పంటలు పండించే రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో రైతురాజ్యం ఆవిర్భవించటంలో ఆశ్చర్యమేమున్నది. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న కేంద్రం ప్రకటనను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. రై�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా నేటికీ దేశంలోని 28 కోట్ల మంది దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంలో మగ్గుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నా అనేక
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
అస్సాం, మిజోరం రాష్ర్టాల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పోలీసులు మరణించడం, పలువురు గాయపడటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉద్రిక్తపూరితమై, అవి ఘర్షణల స్థాయికి చేరాయంటే ఇంతకాలం కే�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
నిజాలేవో, అబద్ధాలేవో ముఖ్యంగా అవి ప్రజలందరికీ సంబంధించినవి అయినప్పుడు స్పష్టంగా తేల్చిచెప్పడం, అబద్ధాలను అటకెక్కించి అంతం చేయడం చాలా అవసరం. ‘హరిలేడు గిరిలేడు’ అంటూ అబద్ధాలాడిన అసురాధీశులు అంతంకాక తప్�
ఈ భూమి.. దాని మీద ప్రకృతి పుట్టిన నాటి నుంచి ఈ క్షణం వరకు 24 గంటలు అనుకుంటే.. అందులో మన మానవ చరిత్ర ఒక సెకను మాత్రమే. మనకంటే ముందే కొన్ని కోట్ల ఏండ్ల కిందట పుట్టిన జీవజాతులు లక్షల ఏండ్లు బతికి క్షీణించిపోయాయి. �
గ్రామసీమలు అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించిన సీఎం కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ పని మొదలుపెట్టినా, ఇది జరుగుతదంటారా? అని నిరుత్సాహపరిచే ప్రశ్నలు గతంలో మొలు�
రెండు వారాల కిందట కేరళలోని ఒక టీవీ ఛానెల్లో పనిచేసే మిత్రుడు మెసేజ్ చేశాడు. ‘ఇక్కడ మా బంధుమిత్రుల వాట్సాప్ గ్రూపులన్నిట్లో కేటీఆర్ వీడియోలే షేర్ చేస్తున్నారు తెలుసా’ అంటూ. మచ్చుకి కొన్ని వీడియోలు క�