ఆత్మగౌరవ పోరాటంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ స్వయంకృషితో వెలుగులీనుతున్నది. రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పోరాటంలో దూకిన కేటీఆర్ స్వయంకృషికి,ప్రతిభకు ప్రతీకగా నిలిచారు. అభ�
మాటే మంత్రం’ అన్నాడో సినీ కవి. ఆ కవి అన్నట్లే తన మాటలతో సామాన్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు యువనేత కల్వకుంట్ల తారకరామారావు. పలు వేదికలపై తన ప్రసంగాల ద్వారా కార్పొరేట్ దిగ్గజాలనూ ఆకట్టుకుంట�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నది. ఎన్నో కుటుంబాలను, ఎందరో చిన్నారులను అనాథలను చేసింది. ఉద్యోగులను రోడ్డుకీడ్చింది. ఎన్నో దేశాలను ఆర్థికంగా కుంగదీసింది. అదే సమయంలో కొంద�
‘పర్యావరణ పరిరక్షణ- సర్వజన సంరక్షణ’.. అనే నినాదంతో పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పనిచేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్తతరహా కార్యక్రమాలను తీసుకుంటూ నాలుగేండ్లుగ�
ప్రపంచం కరోనా కలవరంలో మునిగితేలుతున్న విషమ పరిస్థితులలో టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురాలు- ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. యుద్ధ నీడలు, ప్రచ్ఛన్న యుద్ధ భయాల మధ్య క్రీడలు జరగడం �
సమైక్య రాష్ట్రంలోనేగాక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతున్నాయనేది తెలిసిందే. ఈ వివాదాలకు ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం గోదావరీ జలాల అనుసం�
ప్రైవేటు హాస్పిటల్స్లో చికిత్సకు లక్షలు ధారపోయాల్సిన నేటి రోజుల్లో ప్రభుత్వ దవాఖానలు ప్రజలకు కల్పతరువులా మారుతున్నాయి. కరోనాతో పాటు వచ్చిన బ్లాక్ఫంగస్కు హైదరాబాద్లోని కోఠి ఈఎన్టీ దవాఖాన, గాంధీ �
‘దళితవాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ మాటలను నిజం చేయటంలో భాగమే ‘దళితబంధు పథకం’. తరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న దళితజాతి జీవితాల్లో వె�
సహకార వ్యవస్థతో ప్రపంచాన్నే సంభ్రమాశ్చర్యపరిచే ఎంతటి ఘనవిజయాలను సాధించవచ్చో నిరూపించిన ‘అమూల్’ బ్రాండ్ సృష్టికర్త, మన దేశ క్షీరవిప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్ శత జయంతి సంవత్సరం ఇది. సరిగ్గా ఇదే
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. ఇది గిట్టని కొందరు రెండేండ్ల నుంచే కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. చాపకింద నీరులా అసమ్మతివాదులను కూడగట్టే ప్రయత్నంల�