దేశంలోని వివిధ రంగాల ప్రముఖుల సెల్ఫోన్ సంభాషణలపై స్పైవేర్ను ఉపయోగించి నిఘా పెట్టారనే వార్త దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. పలువురు క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు భి�
తెలంగాణలో నెల రోజులుగా రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతో ప్రజోపయోగ కార్యక్రమాలను వరుసగా ప్రభుత్వం చేపడుతుండగా, ప్రతిపక్షాల విమర్శలు, హంగామాలు ఉన్నట్లుండి గతం కన్న ఎక�
మనం ఒక దారిలో వెళ్లాలంటే ఆ దారి సాఫీగా ఉన్నదా, లేదా? అనేది చూసుకోవాలి. అలాంటిది రాజ్యాంగబద్ధంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కేంద్రప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మరెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? �
నీటి పారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి పలు రంగాలలో విప్లవాత్మక మార్పులను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దళితుల సామాజికార్థిక అభివృద్ధి కోసం విరాట్రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘తె�
శాంతినికేతన్ బాధ్యతలు లేకపోయి ఉంటే ఇక్కడే ఈ రాళ్ల మధ్యే నివాసం ఏర్పరచుకునేవాడిని అని బంజారాహిల్స్ రాళ్ల సౌందర్యం గురించి రవీంద్రనాథ్ టాగోర్ ‘కోహ్సార్’ అనే కవితలో 1933లో వర్ణించాడు. రాతి యుగం మానవు�
కిటెక్స్ వస్త్ర సంస్థ మనం ఇచ్చిన ప్రోత్సాహకాలను చూసి సొంత రాష్ట్రమైన కేరళ కాదని వరంగల్లోని టెక్స్టైల్స్ పార్క్లో అడుగిడింది. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం. ఇది మన పారిశ్రామిక విధానంపై �
టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం!తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం!!తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్యయాత్ర హుజూరాబాదుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు?ప్రజల ప్రయోజ�
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ 80 వేల క్యూసెక్కులకు విస్తరణ, బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కింద ఉన్న తెలుగుగంగ, గ
దక్షిణాఫ్రికాలో మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా అరెస్టుకు నిరసనగా భగ్గుమన్న నిరసనలు క్రమంగా దోపిడీ, విధ్వంసాలకు దారితీయడం గమనార్హం. షాపింగ్ మాల్స్ను దోచుకొంటూ, వాటిని తగులబెట్టడం యథేచ్ఛగా సాగుతున్నది. ద
విద్యార్థుల చేరిక (ఎన్రోల్మెంట్) అనే సవాల్ను దేశంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య క్షీణదిశగా పయనిస్తున్నది. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, చేరిక సగానికి పడిపోయింది. ఇలా �
దేశ ఆర్థికాభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కరోనా ధాటికి విలవిల్లాడిపోయాయి. కొవిడ్ రెండో దశ అనంతరం ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఈ �