కేంద్రం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ నిర్మాణపనులు సాగిస్తున్నది. నిజానికి ఈ అక్రమ ప్రాజెక్టులపై చర
దేశంలో ఏ మూల చూసినా సామాజికంగా,ఆర్థికంగా పీడితులు ఎవరంటే.. దళితులే. వారు వివక్షకు గురవడం దేశానికి మంచి పరిణామం కాదు. ఈ ఆర్థిక, సామాజిక వివక్ష రూపుమాపేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మన ముఖ్యమంత�
కరోనా మహమ్మారితో కార్పొరేట్ దవాఖానలు ఆస్తులు పోగేసుకుంటుంటే, చికిత్స కోసం వచ్చే రోగులు ఆస్తులమ్ముకొంటున్నారు. ఒకప్పుడు డబ్బుంటే కార్పొరేట్ దవాఖానకు వెళ్తే జబ్బు పోతుందనేవాళ్లు. ఇప్పుడు మాత్రం డబ్బ�
భారతదేశానికి పల్లెలే పట్టుగొమ్మలు.., గ్రామీణాభివృద్ధే దేశాభివృద్ధి..స్వాతంత్య్రానంతరం మన నాయకుల నుంచి వింటూ వస్తున్న నినాదాలు ఇవి. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప�
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం వేగంగా విస్తరిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. కాబూల్తో పాటు ఇతర నగరాల నుంచి మన ఉద్యోగులను, ఇతర పౌరులను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మన దేశానికి కాబూల్లో రాయబార �
కెనడాలోని పాతకాలం నాటి స్కూళ్ల వద్ద గత కొన్నిరోజులుగా బయటపడుతున్న చిన్న పిల్లల అస్తిపంజరాలు పాశ్చాత్య ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఈ నమ్మలేని దారుణాలు మన మీడియాకు ఎందువల్లనో ఎక్కలేదుగానీ.. ఏడాది క్
ఆకాశంబున నుండి శంభుని శిరం,బందుండిశీతాద్రి, సు శ్లోకంబైన హిమాద్రి… అంటూ భగీరథుని ప్రయత్నంతో భూమిని చేరిన గంగను వర్ణిస్తాడు ఏనుగు లక్ష్మణ కవి. తాతలు ముత్తాతల పుణ్యలోక ప్రాప్తి కోసం గంగను తెస్తానని మాటిచ�
ఎన్ని లక్షల సంవత్సరాల వయసు నీది. ఎన్నెన్ని తరా ల అనుభవం నీది. సేవ, త్యాగం రెండు కండ్లుగా మనిషిని ఆదుకుంటున్నావు. దృఢమైన కాండం నీ బలం. ధైర్యంతో ఎదుర్కొంటున్నావు తుఫానులను. శాఖోపశాఖల వల్ల నీవు బ్రహ్మవు. అందుక
రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కొక్క రంగానికి రాష్ట్ర ప్రభుత్వం జవజీవాలను ఆదరిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయరంగాన్నీ పండుగలా చేసింది. వృత�
పల్లెతల్లి పచ్చని ఆకుపచ్చ చీర కట్టింది.. గుదిబండలు పోయి పల్లె పండుగచ్చింది. అణగారిన పల్లెల ఆత్మగౌరవం నిలిచింది. గోసరిల్లిన పల్లెల గోసతీరింది. ఆగమైన పల్లెలు అందంగా తయారైనయ్. ఉరికొయ్యలు పోయి ఉపాధి తొవ్వ క�
తెలంగాణ తెలుగు సృజనాత్మకం. మట్టి పరిమళాల భరితం. తెలంగాణ భాషలోని అద్వితీయమైన ‘జోడి పదాలు’తెలుగు భాషకే వన్నెతెచ్చాయి. కవల పిల్లల్లాంటి వీటిని పదవిన్యాసాలు, జంటపదాలు లేదా జోడి పదాలు అనవచ్చు. తెలంగాణ మాండలి
రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిప�