కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు/ సన్నిహితుడై కూడా దూరం వాడు/ ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కాని/ తన ఎడాన్ని మాత్రం కాపాడుకుంటడు ॥ అని కాళోజీ తన సోదరుడు ‘షాద్ రామేశ్వరరావు గారు, పీవీ గురించి రాసిన హిందీ కవ�
నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద
వైద్య పరిశోధనలో శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక ప్రగతి చోటుచేసుకున్న నేపథ్యంలో నాడి చూసి రోగ నిర్ధారణ చేసే విధానం శతాబ్దం కిందనే అంతరించింది. కచ్చితమైన రోగ నిర్ధారణకు, సరైన చికిత్సకు అవసరమైన వివి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావానికి లొంగని జీవనరంగం ఏదీ లేదు. అందులో విద్యారంగం చాలా తీవ్రమైన ప్రభావానికి లోనైన వాటిలో ఒకటి. విశేషించి పాఠశాల విద్య బాగా దెబ్బతిన్నది. ఉన్నతవిద్య కొంతలో �
రాష్ట్రంలో ప్రధాన విపక్ష నేతల తీరు రానురాను మరీ విడ్డూరంగా ఉంటున్నది. కాంగ్రెస్ నాయకులు ప్రతి విషయాన్నీ విమర్శించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. పస లేని, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖజానాకు ర�
దేశంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి? నిరుద్యోగులు, అనాథలు, వికలాంగులు, అక్షరాస్యత నిష్పత్తి , మొదలైన వివరాలు జనగణన (సెన్సెస్) ద్వారా తెలుస్తుంది. ప్రజలకు సంక్షే�
కొద్ది రోజులలో మొదలు కానున్న ‘హరితహారం’, కరోనా సమస్య దృష్ట్యా ఈ సారి మరింత ముఖ్యమవుతున్నది. చెట్లు పెంచకపోవటం, ఉన్నవాటి నరికివేత సహా పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం వల్ల తీవ్రమైన నష�
స్వరాష్ట్రం సిద్ధించి కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు పురోగమన దిశలో నడుస్తున్నాయి. ఈ కళాశాలల పురోగమనంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు లె
తెలంగాణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జిల్లా కేంద్రాల్లో సుపరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల సంక్షేమం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో పాలనా భవనాలు ప్రారంభ మవుతున్నాయి. సిద్దిపే�
వైవిధ్యం, భాషా బాహుళ్యం ఉన్నప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వెలువడే సాహిత్యంలో సారూప్యం గోచరిస్తుంది. అందుకే పలు భాషల్లో రాసిన సాహిత్యమంతా ఒక్కటేనని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సారూప్య