తల్లిదండ్రుల్లా అభిమానించి, ఆదరించారు అంతా మనోళ్లే అనే తెలంగాణ నైజాన్ని చాటారు యాదాద్రి దర్శనం.. మధురానుభూతిని మిగిల్చింది ప్రగతిశీల తెలంగాణ సమాజానికి కోటి వందనాలు. తెలుగు ప్రజలకు సీజేఐ ఎన్వీ రమణ భావోద�
ప్రేరణ, ఆచరణ, లక్ష్యసాధన అనే మూడు అంశాలకు తెలంగాణ రాష్ట్రం ప్రతీక. కరోనా పాండమిక్లో ఈ దిశగా స్పష్టమైన ప్రభుత్వ కార్యాచరణ మనకు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగంలో ఉన్న వైద్యానికి మౌలిక వనరుల మెరుగుదల కోసం కర�
వ్యాధి వస్తే వైద్యులు రక్షిస్తారు.., రోగం రాకుండా చూసి మనల్ని రక్షిస్తున్న వాళ్లు సఫాయి కార్మికులు. ప్రపంచమంతటా కరోనా వైరస్ కలిగిస్తున్న బీభత్సం మనకు తెలిసిందే. ముందు జాగ్రత్త పడి తెలంగాణలో దీని కట్టడి �
గుప్తుల కాలంనాటి స్వర్ణయుగం ఎలా ఉంటుందో కానీ.. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజుగా శోభిల్లుతున్నాడు. ఒకనాడు వ్యవసాయమే దండుగ అన్నచోట రాష్ర్టావతరణ తర్వాత వ్యవసాయం పండుగ అవుతున్నది. ముఖ్యంగా రైతుకు పెట్టుబడిక�
గ్రామీణ సంప్రదాయక విధాన వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకుపోతున్నారు. దీనిలో భాగంగానే ధరణి వెబ్సైట్ ప్రారంభమై నేడు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న�
వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌక ర్యం లేకుంటే నిష్ప్రయోజనమే. అందుకే నీటి సౌకర్యం కల్గించడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల ఆకలి తీర్చడానికి ఆరుగాలం కష్టపడే రైతుకు కేసీఆర్ అండగా నిలిచారు. కోటి ఎకరాలకు నీ�
కరోనా వైరస్ వెలుగుచూడక ముందు తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచేవారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి స్కూళ్ళు మూతబడి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనందున తల్లిదండ్రులే తమ పిల్లల చేతికి మొ�
ఆచరణయోగ్యం కాని ఆదర్శాలకు పోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నది. ప్రజా సేవకులు అంటే సర్వసంగ పరిత్యాగులుగా ఉండాలనే రొడ్డకొట్టుడు విధానానికి చెల్లుచీటీ చెప్పింది. స్థానిక సంస్థల ప్రజ�
ఈ మధ్య ఒక వీడియో వైరలయింది. అందులో ఆరేండ్ల వయస్సు పాప తన వయస్సు వారికి, ఇతర పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ఒకటి తరువాత ఒకటి సబ్జెక్టులు గుప్పిస్తుంటే ఎంత కష్టంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశ�
తెలంగాణ ప్రగతి రథచక్రాల వేగాన్ని కరోనా సంక్షోభం స్పీడ్బ్రేకర్ వలె ఆపగలిగింది. కానీ పూర్తిగా బ్రేకులు వేయలేకపోయింది. కరోనా విలయాన్ని ఎదుర్కోవడంలో మన రాష్ట్రం ముందుండటమే కాకుండా, అభివృద్ధిని ఎక్కడా ఆగ
వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేతను కొందరు సామాజిక ఉద్యమకారులుగా చెప్పుకొంటున్నవారు వ్యతిరేకిస్తున్నారు. వీరే, మొదట్లో వరంగల్ నడిబొడ్డున ఉన్న జైలును తరలించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన�
పెరూలో హోరాహోరీగా సాగిన ఎన్నికలలో వామపక్షవాది పెడ్రో కాస్టిల్లో విజయం ఖరారయిపోయింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ విదేశాల నుంచి ఆయనకు అభినందనలు అందుతున్నాయి. లాటిన్ అమెరికాలో ఇటీవలి పరిణామ