‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావు ‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చే
బొర్రయ్యశెట్టి: ఆయాసాన్ని ఆపుకొని, ఇదేంటి గురువు గారూ ఇలా జరిగింది. మన ఈటల అట్లా బీజేపీలో చేరడం ఏమిటి, దీని పరిణామాలు అతనికి ఎలా సంక్రమించబోతున్నాయి. అంటూ ఇంకా ఆయాసపడుతూనే ఉన్నాడు బరువైన బొజ్జను కదిలిస్త�
పరుసుకున్న అమాసలో పాలపుంత నవ్వులొంపినట్లు; తెలంగాణ ఎర్రమట్టి పేడ అలుకు వాకిళ్లలో, వాకిలి ముంగిళ్లలో ముగ్గులేసినట్లు.. తెలంగాణ బతుకు చిత్రణం ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ జీవితం అక్షరరూపమై అందంగా చిత్రిక పట�
భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిఉన్న చక్రవర్తి భోజుడు. కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేసిన చక్రవర్తిగా భోజుడిని చెప్పుకొంటాం. సమకాలీన దక్షిణ భారతంలో భోజుడితో పోల్చగలిగే స్థాయి ఉన్నవారు తెలంగాణ రా
శనిగ్రహం పుట్టినపుడు ఈశ్వరుడంతటివాడే ఎక్కడికో అడివిలోకి వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నాడట!మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఈశ్వరుడితో పోల్చడం లేదు కానీ, చేపలు, తాబేళ్లు లాంటి సాధుజీవులు నివసించే మంచ�
భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండ�
వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దే
కొవిడ్-19 యావత్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్నది. ఈ క్రమంలో చాలామంది కరోనా వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలోనూ ఇదే స్థితి. కానీ కరోనాను కట్టడి చేస్తూ, దాని వ్యాప్తిని అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వ�
ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
జైలులో మల్లెల పొదలు విరివిగా పెరుగుతాయి. పూవులు విరబూస్తాయి. కానీ వాటిని ఎవరూ తెంపడం గానీ, వాసనను ఆస్వాదించటం గానీ జరుగని సందర్భాలను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది జైల్లో మగ్గుతున్న వారి మనస్తత్వానికి, ని�
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు ఆరని చిచ్చులా రగులుతున్నది. అయితే ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారిని పావుగా మార్చటం ఆక్షేపణీయం. ప్రధాన కార్యదర్శిగా