మనం 21వ శతాబ్ది ముంగిట ఉన్నాం. ఇంతకాలం మనం సాధించిందేమిటి, సాధించవలసిందేమిటనేది సమీక్షించుకోవాలి. అనేక అయోమయాలు, అనిశ్చితుల మధ్య భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఊహల మధ్య మనం కొత్త శతాబ్దిలోకి అడుగుపెడుతున్నాం. మ�
ఒక మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయనను బర్తరఫ్ చేయడం, అతడు మరో పార్టీలోకి మారడం మొదలైన అంశాలపై నెల రోజులుగా చర్చ సాగుతున్నది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన పార్టీలు ఆ నేతను చేర్చుకునేందుకు ఉత్సాహం చూప�
2014, జూన్ 2వ తారీఖు తెలంగాణ ప్రజల దీర్ఘకాల స్వప్నం ఫలించిన రోజు. ఈ రోజు వస్తుందో, ఏమో నని కొన్నేండ్ల నుంచి ఎదురుచూసిన బంగారు దినం. తెలంగాణ ప్రజలకు ఈ రోజు మరుపురాని సుదినం, ఆత్మగౌరవ దినం. తెలంగాణ రాకముందు ఈ ప్ర�
కొవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ‘వర్క్ ఫ్రం హోమ్’ పేరుతో ఇంటి వద్ద ఉంటూనే ఆఫీసు పనిచేస్తున్నారు. పాఠశాలలన్నీ మూతపడటంతో చిన్నపిల్లలు, విద్యార్థులు ఇంట్లో ఉ�
దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక�
కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
ప్రపంచవ్యాప్తంగా సామాజిక జీవనంపై కరోనా మహమ్మారి పెను ప్రభావం చూపింది. చదువుకునే పిల్లలను బడికి దూరం చేసి వీధిపాలు చేసింది. దీంతో కరోనా కాలంలో బాల కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాల్యం అంటే ప్రతి వ్�
రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
యూజీసీ మార్గదర్శకాల మేరకు 2021 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం పది విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించింది. కొవిడ్ మహమ్మారి మూలంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఈ నియామకాల మూలంగా అనిశ్చితి తొలగిపోతుందనీ, దేశం
సకల శాస్ర్తాలకు మాతృక సమాజం అయితే సమాజానికే మాతృక రాజకీయ అధికారం అయ్యింది. విలువలే విధిగా బతికేవారు కొందరుంటే, విలువలకు వలువలు విప్పేవాళ్లు మరికొందరు ఉంటారు. స్వీయ ప్రతిభ కన్నా, రాజకీయ అధికారంతో రాణించి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తున్న సందర్భంగా ఒక ఆశాకిరణంలా జో బైడెన్ అగ్రదేశం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన అధికారం చేపట్టిన మొదటి 4 నెలల కాలం ముగిసింది. ఈ కాలంలో అమెరికా ఆర్థిక అభి�
కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ విషయంలో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పద్దెనిమిదేండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేసే బాధ్యత తమదేనని, ఈ నెల 21నుంచి దేశవ్యాప్తంగా అమలవుతుం�