సురవరం ప్రతాపరెడ్డి ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథానికలు, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య విమర్శ వంటివి రాయడమే కాకుండా అందరినీ ప్రోత్సహించారు. ముఖ్యంగా ఆయన వచన రచనకు ఒరవడి పెట్టిన మహానుభావులు. ‘చ�
అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలతో నేరుగా సంభాషించలేమని తేల్చిచెప్పిన సందర్భం భారత ప్రభుత్వ బాధ్యతారహిత టీకా విధానాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది. కేంద్రమే నేరుగా ర�
(నేడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి) భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో వెలుగులు పంచి తరతరాల జాతిజనులు రుణపడేలా చేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. 1896 మే 28న పాలమూరు జిల్లా బోరవెల్లిలో ఆయన జన్మించారు. 9వ తరగతి�
ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు విధ్వంసమైనట్టే వాగులు వంకలు కూడా ఎండిపోయాయి. ఉద్యమకాలంలో గోరటి వెంక న్న రాసిన ‘వాగు ఎండిపాయెరా, పెదవాగు తడి ఎండిపాయెరా’ పాట మన హృదయాలను పిండేసింది. పెద్దవాగు తెలంగాణలో ఒక సర్వ
గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, ఈ యేడు కూడా విలయ తాండవం చేస్తున్నది. ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగుల్చుతూ, ఎన్నెన్నో బంధాలను తెంచివేస్తున్నది. ఈ దారుణ స్థితి మళ్లీ దాపురించడానికి కారణమేదైన�
రొటీన్ అయిపోయిన రోత రాతలు, విజువల్స్ గురించి మొదట కొంచెం యాది చేసుకుందాం. ఒక ఉన్మాద బలత్కారం రెండు కండ్ల ఫ్రేంలోనూ పట్టనంత పెద్ద సైజులో పతాకాన అచ్చువేస్తారు. అదే మానవ మృగానికి కోర్టు ఉరి లేదా యావజ్జీవ శ
ఇరాన్, అమెరికా వైషమ్యాల నేపథ్యంలో భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లడం విచారకరం. భారత్, ఇరాన్ మధ్య ఎంతోకాలంగా సౌహార్ద్ర సంబంధాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో అమెరికా ఒత్తిడి మూలంగా భారత్ అంటీముట్టనట్టు వ�
‘పుండుకు సమురు లేదు గానీ.. ఎడ్ల కొట్టంల దీపం పెట్టుమన్నడట’ ఈ సామెత ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఓవైపు దేశంలో ఎక్కడ చూసినా టీకా కొరత వేధిస్తున్నది. మరోవైపు 45 ఏండ్లకు పైబడినవారికి ఇం
కొవిడ్ సెకండ్ వేవ్ ప్రబలడానికి ఎన్నికల సంఘం కారణమని మద్రాస్ హైకోర్టు ఓ కేసు వాదనల సందర్భంగా అభిప్రాయపడింది. హత్యానేరం కింద ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టాలన్నది. ఇది తీవ్రమైన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలను �
పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి నెలకొన్నది. పదకొండు రోజుల విధ్వంసకర రక్తసిక్త యుద్ధానికి తెరపడింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇరుపక�
హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రస్తుతానికి సంతోషించదగినదే అయినా, ఈ ఘర్షణలకు మూలమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానంతవరకు అక్కడ శాశ్వత శాంతి సాధ్యం కాని పని. దానినట్లుంచితే, ఈసారి ఘర్షణలకు తక్షణ క�
ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగులకు లభించిన చోటల్లా మూడెకరాల భూమి ఇచ్చి చేతులు దులుపుకోలేదు. దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి, పంటకు పెట్టుబడులు కూడా ఇచ్చి వారు ‘ఆత్మగౌరవం’తో బతికేలా చేశారు. కేసీఆర్ స్ఫూర్తి�
వైరస్ పట్ల ప్రజల్లో అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం జతకలిసి దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృభించటానికి కారణమైంది. ఇది అనేక రాష్ర్టాల్లో లాక్డౌన్ తిరిగి ప్రారంభించటానికి దారితీసింది. ఇటువంటి పరిస్థిత�