కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, ఆధునిక వైద్యశాస్ర్తాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. మొదటి, రెండో దశ కరోనా వ్యాప్తితో కోట్ల మందిని రోగగ్రస్థులను చేస్తూ, లక్షల మంది ప్రాణాలను బలిగొంటూ, వైద్య విజ
బొర్రయ్య శెట్టి పరుగు పరుగున వచ్చాడు. గురువు గారూ ఆలస్యం అయిందా అని రొప్పుతూ అన్నాడు. అవును శిష్యా రేపటి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో మన స్టేట్మెంట్లు రావాలంటే కాస్త ముందుగానే పంపాలి కదా. ఇంకా ఆలస్య�
నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జీవ వైవిధ్యం దెబ్బతింటే పర్యావరణానికే ముప్పు ఏర్పడుతుంది. జీవుల మధ్య ఆహారగొలుసు దెబ్బతిని ప్రాణులన్నింటికీ ప్రమాదం వాటిల్లుతుంది. భూమిపై ఆహారపంటలు, ఫలాలు, ఔషధాలు �
సామాన్యుడి మాట‘బిడ్డా.. నువ్వు నాకేం పంపకున్నా పర్లేదు గనీ, నువ్వయితే పానం జాగర్తగా కాపాడుకో.. నెలనెలా అస్తున్న కేసీఆర్ సార్ పైసలతోని మా బత్కుతా, నా గురించి రంది వెట్టుకోకు’ అని అమ్మ మధునమ్మ నేను ఫోన్జే�
భూ కబ్జా ఆరోపణలతో రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. అధికారపక్షం నుంచి, మరీ ముఖ్యంగా తన అనుచర వర్గం నుంచ�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చాక ఆ పథకాన్ని దేశంలో మొదట 200 జిల్లాల్లోనే అమలుచేశారు. ఆ తర్వాత వంద శాతం పట్టణ జనాభా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా ప్రాంతాన్ని ఈ పథకం పరిధిలోకి తెచ్చారు. గ్రామ
ప్రజలు పాలకుడి గొప్ప మనసుకు పులకించాలి. పాలకుడిని తమ అదృష్టంగా భావించాలి. కలకాలం చల్లగా ఉండాలని దీవించాలి. అడుగనిదీ, చెప్పినదీ, చెప్పనిదీ రకరకాల వరాల రూపంలో పౌరుల అనుభవంలోకి తెచ్చే చల్లని చంద్రుడు ముఖ్య�
నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ కేరళలో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన మంత్రివర్గ కూర్పుతో ఆ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. గత మంత్రి�
భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. గ్రామాల్లోనే డబ్బుశైతంపైగా జనం ఉన్నారు. గ్రామాల్లో ప్రధాన ఆదాయ వనరులు వృత్తులు. ఈ వృత్తిపనుల ద్వారా ఆదాయం సమృద్ధిగా ఉన్నప్పుడే గ్రామాలు, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుం�
రెండో దశ కరోనా దేశాన్ని వణికిస్తున్న పరిస్థితుల్లో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి సర్వత్రా చర్చ సాగుతున్నది. లాక్డౌన్ ప్రకటించకుండానే కరోనాను కట్టడి చేయాలన్న కేంద్ర, రాష్ట్�
కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు ఎవరైనా ఏదైనా పనిసాధించే విషయంలో పట్టు వదలకుండా విజయం సాధిస్తారో వారిని భగీరథుని పేరుతో కొనియాడటం రివాజు. భగీరథుడు ఘోర తపస్సుతో పరమ శివుడిని ప్రసన్నం చేసుకొని దివినుంచి గ�
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు దిగడం, ఒక్కోసారి విభేదాలు శృతి మించడం సాధారణం. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు సమసి పోతాయి. హోరాహోరీగా పోరాడిన రాజకీయ ప్రత్యర్థుల మధ్య సౌహార్�
పక్షపాతం అంటే రెక్కల చప్పుడు అని చప్పున గుర్తుకువచ్చే మాట. ఈటల చుట్టూ ప్రతిపక్ష శ్వేనాల రెక్కల చప్పుడు ఇప్పుడు వినబడుతున్నది. నిన్న మొన్నటిదాకా చూపులు కూడా కలవనివారు, తమ మధ్యన పడ్డ పచ్చిగడ్డిని పెట్రోలు