భారత స్వాతంత్య్రానికి 74 ఏండ్లు నిండి 75వ సంవత్సరం ప్రారంభమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవం దేశమంతటా ఘనంగా జరగాలన్న ఆకాంక్ష, అభిలాష బలంగా వ్యక్తమైనాయి. ఉద్దేశం మంచిదే. కానీ, అమృతోత్సవం జరగవలసిన సమయాన దేశమంతటా �
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఐదు ప్రాంతాల్లో ఓటర్లు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. సమాఖ్యవాదం (ఫెడరలిజ ) అనేది భారత్లో భాగమని, ఏ ఒక్క రాజకీ�
రాష్ట్రంలో మినీ పుర పోరు ఫలితాలు ప్రభుత్వ పాలనా విధానాల పట్ల ప్రజామోదాన్ని ప్రతిబింబించాయి. పట్టణాలు, నగరాల్లో గులాబీ గుబాళించింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగుర
నాలుగు రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల తాజా ఫలితాలు ఊహించని అద్భుతాలేవీ ఆవిష్కరించలేదు. మూడు చోట్ల అధికార పార్టీకే పగ్గాలు దక్కగా, రెండు చోట్ల పాలనా పార్టీలను ఓటర్లు ఇంటికి పంపారు. సంప్రదాయాన్న
అంగారక గ్రహంపై హెలికాప్టర్ను ఎగిరించడం ద్వారా మానవుడు తన వైజ్ఞానిక శక్తియుక్తులను మరోసారి చాటుకున్నాడు. అరుణ గ్రహంపై హెలికాప్టర్ గిరికీలు కొట్టింది కొన్ని సెకనులే కావచ్చు. కానీ దానిని ఒకప్పుడు రైట్�
వచ్చే ఖరీఫ్ పంట కాలానికి యూరియా మినహా ఇతర రసాయనిక ఎరువుల ధరలను ఇఫ్కో గణనీయంగా పెంచింది. 50 కిలోల డీఏపీ ఎరువుల సంచి ధర రూ.1200 నుంచి 1900లకు పెరిగింది. పెరుగుదల 58 శాతం. నత్రజని- ఫాస్ఫరస్- పొటాషియం-సల్ఫర్ (ఎన్పీకే
మావోయిస్టుల సాయుధ పోరాటం సమాజంలోని విస్తృత వర్గాలను ఆకర్షించటం పాతికేళ్ల కిందటి నుంచే తగ్గుతూ మారుమూల అటవీ ప్రాంతపు గిరిజనులకు పరిమితమైంది. పోరాటం అంతకు ముందునుంచే పురోగమనం లేక ప్రతిష్టంభనకు గురైంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో టెస్టింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ ముఖ్యమైనవని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ మూడింటి విషయంలో మన దేశం ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నదనే ప్రశ�
మృత్యువనే మైదానం.. శత్రువనే అజ్ఞానం/ ఇపుడింటింట ఆక్రోశం… అని కవి తిలక్ ఏ సందర్భంలో రాసుకున్నాడో కానీ ఇప్పుడు దేశంలో అచ్చు అదే పరిస్థితి ఉన్నది. కరోనా రెండో దశ విస్తరణతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ఆక్�
వైద్యరంగంలో అవసరమైన పరికరాలను భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు అధికంగా ఉండటంతో ఆ భారం పరోక్షంగా వైద్యంకోసం వెళ్లే రోగులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో అనేక రకాల టీకాలు, మందు
సామాన్యుడి మాట చల్మెడ దవాఖాన మా ఇంటి కాన్నుంచి దగ్గెర దగ్గెర పది, పదిహేను కిలోమీటర్లుంటది. వారానికి మూడు సార్ల, దినం తప్పిచ్చి దినం ఆ దవాఖానకు వోతె నాలుగు గంటలు మంచమ్మీద పండుకోవెడ్తరు. ఆ నాలుగు గంటలు రౌతం �
తీరు మారుతున్నది తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ ఊహించని మార్పులు! చీకట్లో నిద్రించే గ్రామాలిప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. పట్టణాల మాదిరిగా ప్రజా జీవనం అర్ధరాత్రి వరకు కొనసాగుత�