తెలంగాణ సాహిత్య ప్రస్థానం19 తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం క
‘అడవులు అంతరించిపోతే ఇబ్బందులు పడతాం. ఒకప్పుడు ఇందల్వాయి అడవుల నుండి వెళ్లాలంటే పది వాహనాలు కలిపి ఒకేసారి పంపించేవారు. అంతటి కీకారణ్యం ఇపుడు మరుగున పడిపోయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సందర్భంలో అన�
తెలంగాణ పల్లెల్లో మణిహారంకోటి కలల బతుకులు స్వర్ణ మయంఆరు దశాబ్దాల పోరు ఆగి ఉదయించిన నవ కిరణం!నిజాముల నిరంకుశత్వం..రజాకరుల రాచరికపు దౌర్జన్యంఎదిరించి ఉద్యమించిసాధించుకున్న ప్రజాస్వామ్యంవేల ప్రాణాల త్య
షితాబు ఖాను కాకతీయుల పతనానంతరం ఏకశిలా నగరాన్ని కొంత కాలం పరిపాలించాడు. షితాబుఖాను గూర్చి లోకంలో అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అతడు సంస్కృత భాషలో వేసిన శాసనం ఒకటి వరంగల్లు కోటలో ఉన్నది. ఇంకా అతని గురించి త
ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి �
జంఘాల శాస్త్రి చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు బొర్రయ్యశెట్టి ఇంకా రాలేదేమోనని. కొత్త విషయాలు బోధించి రాపిద్దామని. ఇంతలో నీరసంగా రానేవచ్చాడు బొర్రయ్యశెట్టి.జంఘాలశాస్త్రి: ఏంటి శిష్యా ఇంత ఆలస్యం. బొర్ర
చిత్తశుద్ధితో సంకల్పం చేసి, స్థిరచిత్తంతో, కార్యదక్షతతో ముందడుగు వేసినట్లయితే సత్ఫలితాలు లభించడం తథ్యం. ప్రజా నాయకుడు కేసీఆర్ ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని సంకల్పించారు. రాష�
వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. తమ ఊరిని తామే తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి వాసాలమర్రి కార్యక్షేత్రం దారి చూపుతుంది. ప్రజల మధ్య ఐక్యమత్యం వెల్లి విరిసి మర్రి ఊడల్లాగ�