పనిని ఆరాధిస్తూ, పనిని ప్రేమించే గొప్ప సాంస్కృతిక జీవన సమాజం తెలంగాణది. అందుకే ఇక్కడ నాటి నుంచి నేటి వరకూ పనిమంతులకు పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ప్రపంచమే అబ్బురపడే శిల్పకళా వైభవంతో, సాంకేతిక నైపుణ్యంతో
‘స్వేచ్ఛ’, ‘ఐక్యత’, ‘ఇక మీ నిరంకుశత్వం చాలు’ అనే నినాదాలతో క్యూబా రాజధాని హవానా ఆదివారం దద్దరిల్లింది. కొన్ని వేల గొంతులు ఆ నినాదాలతో జతకలిశాయి. కమ్యూనిస్టు రాజ్యమైన క్యూబాలో ఇటువంటి దృశ్యం చాలా అరుదు. 1994�
బమ్మెర పోతనామాత్యుల శ్రీమద్భాగవతం, తెలుగులో కవిత్రయం వారి శ్రీమదాంధ్ర మహాభారతం, వాసుదాసు గారి (ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు గారి) ఆంధ్ర వాల్మీకి రామాయణం (మందరం ఆధారంగా) – ఈ మూడు మూలగ్రంథాలను కొ
కరోనా మహమ్మారి విధ్వంసకర వ్యాప్తి, వాతావరణ మార్పులు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జీవవైవిధ్యం వంటి విపరిణామాలు.. మానవుడికి ఒక రకమైన హెచ్చరిక వంటివి. ప్రకృతితో కోల్పోయిన అనుసంధానాన్ని తిరిగి నెలకొల్పుకోవ�
అమ్మ రెండు జడలు వేయగానే ఆ అమ్మాయి పుస్తకాల మూటనుచంకనేసుకొని వెళ్ళి వాకిట్లోని మనిషెత్తు పెరిగిన వేప చెట్టునుగట్టిగా కౌగలించుకుంది ఆప్యాయంగా.. మమకారంతో‘దీనికి ఈ చెట్టంటే ఎంత ప్రేమో.. ఇది పుట్టిననాడే ఈ చె
అవునులేఏడవడం నీక్కొత్తకాదుగామనిషి నాగరికత నేర్చుకున్నది మొదలుఅభివృద్ధి చక్రాల క్రిందప్రతిరోజూ నలిగిపోతున్నదానివిఏడుపిప్పుడునీ ఉనికిని చాటే గుండె చప్పుడయ్యిందిఅది విపత్తులకు ఆహ్వానమో!వినాశనానిక�
కొన్ని దశాబ్దాలుగా వ్యోమగాములకు, శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమైన అంతరిక్షం ఇకపై పర్యాటకులకూ స్వాగతం పలుకనుంది. అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘వర్జిన్ గెలాక్టిక్’ ఆదివారం నిర్వహించిన రోదసియా
కృష్ణా నది దేశంలోని నాలుగో అతి పెద్ద నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో మొదలై, తర్వాత కర్ణాటక, తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ మీదుగా 1400 కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా హంసలదీవివద్ద సముద్రంలో కలు
కొంతకాలంక్రితం బీజేపీలో చేరిన వివేక్, ఇటీవలే చేరిన ఈటల రాజేందర్ తమను తాము ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటే తెలంగాణకు తాము చేస్తున్న ద్రోహమేంటో అర్థమవుతుంది. స్వయంకృషితో రాష్ట్ర, దేశ స్థాయి నాయకుల
ఒకదేశంలో పని చేస్తూ ఆ దేశ నిబంధనలను పాటించే విషయంలో మీనమేషాలు లెక్కించటం ట్విట్టర్కే చెల్లింది. కొత్త ఐటీ రూల్స్ విషయంలో ట్విట్టర్ మొండిధోరణి ఇప్పటికీ మారలేదు. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ గురు�