తెలంగాణలో 19వ శతాబ్దం మొదట్లో దళితత్రయంగా పిలుచుకునే భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు లాంటివారు దళిత సాధికారత కోసం కృషిచేసినట్లు చరిత్ర మనకు చెప్తున్నది. అంటరానితనం వంటి తీవ్ర వివక్�
బ్యాంకింగ్ రంగాన్ని కొవిడ్ సంక్షోభం కుదేలు చేయబోతున్నది. రెండో దశలో చూపిన తీవ్ర ప్రభావంతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ‘ఎస్ అండ్ పీ’ గ్లోబల్ రేటింగ్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వచ్చ
‘దళిత బంధు’ పథకం సాధ్యాసాధ్యాల మీద అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత అంతా హుష్కాకి అనే పెదవి విరుపులూ ఉన్నాయి. విమర్శల సంగతి ఏమైనా దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక మద్దతును ఇస
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏండ్లు పూర్తవుతున్నప్పటికీ మెజారిటీ ప్రజలైన బీసీలు ఇప్పటికీ ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 80కి పైగా మంత్రిత్వశాఖలు ఉన్నప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న బీసీల క
చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాం
ప్రజలందరి బాగోగులను పట్టించుకోవటం ఆదర్శ పాలకుడి విధి అని నైతిక గ్రంథాలు, వివిధ మతాలు ఉద్బోధిస్తుంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ బోధన చూపిన మార్గంలోనే ఉన
మనషి జీవితంలో బాల్యదశ మధురమైనది. చెలిమె నీటిలా స్వచ్ఛమైనది. బాల్యంలో పడిన ప్రభావాలే పెరిగి పెద్దయ్యాక మార్గదర్శనం చేస్తాయి. బాల్యదశలో పిల్లల్లో నాటిన మానవీయ విలువలే, భవిష్యత్తులో వారిని మంచి మనుషులుగా �
మేఘము నుంచి కురిసిన వాన చినుకులు ముత్యపు చిప్పలో పడి ముత్యముగా రూపాంతరము చెందినట్లు, విశిష్టమైన వ్యక్తిత్వము గల వ్యక్తికి ఉపదేశింపబడిన ఒక మంచి విషయం మరింత గుణాతిశయము కలదిగా రూపాంతరం చెందుతుందని భావం. R
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
తెలంగాణ రాష్ట్రంలో నూటికి 61 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ర్టాభివృద్ధి అని విశ్వసించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే తెలంగాణ గ్రామాలు దేశంలోన�
గుర్తింపు, గౌరవం వాటంతటవే సిద్ధించవు. వాటి వెనుక మొక్కవోని దీక్ష, దక్షతలుంటాయి. అశోకుడు మొక్కలు నాటించిండు. కాకతీయులు చెరువులు నిర్మించిండ్రు. గుళ్లు, గోపురాలు కట్టించిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహా
మనిషి ఆయుః ప్రమాణం చెట్లతో ముడిపడి ఉన్నది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట మనిషి ఎక్కువకాలం జీవిస్తున్నాడు. ఒక్క ఆయుః ప్రమాణమే కాదు, యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వ్యాధికి, గాలి కాలుష్యానికి దగ్గరి సంబం