అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు స
ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన త�
జాతీయపార్టీలుగా చెలామణిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత తెలంగాణపై వివక్ష చూపుతునే ఉన్నాయి. ఈ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. విశా�
పాలకుడికి బుద్ధి కుశలతతోపాటు సహృదయం ఉంటే సమాజానికి సంక్షేమం ఒనగూరుతుంది. ప్రజలను తనవారిగా, వారి సమస్యలను తన సమస్యలుగా భావించినప్పుడు పరిష్కార మార్గాలు లభిస్తాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆయుర్వేద ఔషధా
ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం సాధ్యం కాకపోవడం వల్లనే జాతీయ వనరులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చినా సరిపోదా? కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రెండుసార్లు రూ.లక్షా 70 వేల క�
‘వెన్నెల్లో/ ఏటిలోని వెండి పళ్లాన్ని/ మూతితో జరుపుతోంది గుర్రం..!’‘గాలితరగ/ దీపంతో పాటు/నా నీడనూ పట్టుకెళ్లింది..!’ ఈ కవితా పాదాలు చాలు కవి ప్రతిభ ఏంటో చెప్పటానికి. ఏవో కొన్ని వాక్యాలు రాసి ముక్కలుగా విరిచే�
‘సుప్రీంకోర్టు అంటే ప్రభుత్వానికి గౌరవం ఉన్నట్లు లేదు. మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్య.. ట్రిబ్యునళ్లపై కేంద్రం చూపుతున్న సాచివేత ధోరణ�
ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంత మత్స్యరంగానికి పూర్తిస్థాయిలో జవసత్వాలను రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చుతున్నది. ఐదేండ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఆ రంగం�
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ‘1960 పౌర గ్రంథాలయ చట్టం’లో ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు నెం.35, 2015 డిసెంబర్ 21 ద్వారా తెలంగాణ రాష్ట్ర పౌర గ్రంథాలయ చట్టాన్ని అమలుచేసింది. తద్వా
ముఖానికి బొట్టు పెట్టుకుంటున్న ఆమె అసంతృప్తితో వేగిపోతోంది. బొట్టు ఆకారంలో పరిపూర్ణత రాలేదని ఆమె బాధ. చూపుడు వేలుకు గుడ్డను చుట్టి మనసును పని మీదనే నిలుపుతూ, అవసరమున్న చోట తడుపుతూ, పల్చగా ఉన్నట్టనిపించి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం, వారి సమగ్ర వికాసం కోసం, దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది దళితుల జీవితాల్లో ఒక మైలురాయి. గత ప్రభుత్వాలు ఓట్ల కోసం,
స్వల్పకాలంలో అతి వేగవంతమైన అభివృద్ధిని సాధించిన తెలంగాణ రాష్ర్టానికి నీతిఆయోగ్ ప్రశంస లభించడం గర్వకారణం. తెలంగాణ రాష్ట్ర సమితి వాడవాడలా జెండా పండుగ జరుపుకొంటూ, ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిం�