మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ స్థాపన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ద్వారా పౌరపాలన ఏర్పాటు ఒక్కటే కాదు. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు, భాగస్వామ్య
ట్రంప్ హయాంలో అనేక ఇబ్బందులకు, అనిశ్చితికి లోనైన భారతీయ అమెరికన్లు బైడెన్ నేతృత్వంలో డెమొక్రటిక్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే హమ్మయ్య అనుకున్నారు. భారతీయులు తన మీద పెట్టుకున్న ఆశలను బైడెన్ వమ్ము చేయల�
చేనేతరంగంలో ‘హిమ్రూ’ కళ విశిష్టమైనది. నవాబులు, రాచరికపు కుటుంబాలకు చెందిన వస్ర్తాలకు కొత్త అందాలను తీసుకురావడంలో ఈ కళ ఉపయోగపడేది. పర్షియన్ బ్రోకేడ్ పూలు, లతల డిజైన్ను జరీతో నేయడమే ‘హిమ్రూ’ కళ ప్రత్యే
‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ను ప్రపంచానికే తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి. భారత్లో తమ వాహనాల తయారీని నిల�
అఫ్గానిస్థాన్లో అమెరికా ఈ ఆగస్టు 15నే ఓడిందనుకుంటున్నారా? కాదు కాదు. అక్కడ బాంబింగ్ 2001 అక్టోబర్లో మొదలుకాగా, అసలు తమ లక్ష్యాలు, యుద్ధ ప్రణాళికలేమిటో అర్థం కావటం లేదని సాక్షాత్తూ రక్షణమంత్రి రమ్స్ఫెల్�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారాయి. కేటీఆర్ టెక్స్టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేనేత పరిశ్రమలో పెద్ద కదలిక వచ్చింది. చేనేత పరిశ్రమ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఏటా ఘనంగా �
ఒక కార్య సాధకుడు రాష్ట్రంలో అనితర సాధ్యమైన కార్యమొకటి మొదలు పెట్టాడు. దళితుల కుటుంబాల్లో వెలుగులు పంచే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం పేరు‘దళితబంధు’. కార్యసాధకుడు కేసీఆర్. ‘దళితబంధు’ ప్లానింగ్ అంతా ముఖ�
గుండ్ల పోచంపల్లిలో సింధు లోయ నాగరికత స్పెయిన్లోని అల్టామీర గుహలు, అర్జెంటీనాలోని పేరిటో మోరెనో గుహలు, మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీర్ల గుట్ట.. ఈ మూడు ప్రదేశాల్లోనూ రాతి గోడల మీద చేతి ముద్రలు
vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగ
కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో జన్మించి అక్కడి గోపాలస్వామి భక్తుడైన వాడు క్షేత్రయ్య. అతని అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం వంటి క్షేత్రాలను ఎన్నింటినో దర్శించటం వల్ల అతడు క్షేత్రయ్య అయినాడు. శ�
తెలంగాణ అంటేనే కళాసంపదకు, కళాకారులకు, కళారూపాలకు నిలయం. అలాంటి కళారూపాల్లో నాటక కళ ఒకటి. నాటకం అంటేనే సజీవమైన జీవన రూపకం. ఒక సంపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించే కళ నాటకం. జీవితమే ఒక నాటకరంగం అని ఆర్యోక్తి. అలాంట
దేశంలో ఓబీసీ జనగణన మరోసారి చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనలో ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్నే సేకరిస్తున్నారు. 2011లో కులగణన చేపట్టినా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ
పసుపు ముద్ద తోడపార్వతి చేసింది !మట్టితో గణపతిమనము చేద్దాము మట్టికున్న గంధంవిషపు రంగులకు లేదు!మహిలోన దేవకళమట్టి గణపతికే మరి! చిట్టి చేతులతో మట్టిచిన్ని గణపతి అగును!బాల గణపతి పేరుతోబహు ప్రసిద్ధి చెందును!
మట్టిలో మట్టి కలిస్తే అది మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది. అదే మట్టికి ఒక విత్తనం, మొలక తోడైతే అది మహావృక్షాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ మొక్క పచ్చదనానికి, పర్యావరనానికి, ప్రజారోగ్యానికీ హామీ పడుతుంది. అందుక�