భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగ
తెలంగాణ సాధన కోసం ఉద్యమ జెండా ఎత్తి పోరాడిన యువతే నేడు రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉమ్మడి పాలనలో యువతకు ఎక్కడా స్థానం ఉండే
శాస్త్ర వివరణల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం! కరోనా వ�
నాలుగేండ్ల క్రితం మామా అల్లుళ్లు పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లకుపైగా ముంచి పారిపోతే, ఇప్పుడు అన్నదమ్ముల వంతు వచ్చింది. ఐడీబీఐకి రూ.6,700 కోట్లకుపైగా ఎగ్గొట్టి, దేశీయ బ్యాంకింగ్ కుంభకోణాల చరిత్ర�
‘నాయకుడు’ అంటే ప్రజలకు ఒక భరోసా. అలాంటి ఆశ్వాసం కలిగిస్తున్న నేతల్లో కేసీఆర్ మొదటిస్థానంలో ఉంటారు. తెలంగాణ కోసం యావత్ జాతిని ఏకం చేసిన స్ఫూర్తి, పాలనా అనుభవంతో దేశాన్ని ఒక్కటి చేయాలన్న సీఎం కేసీఆర్ స�
2017, అక్టోబర్ 10వ తారీకు… ఎల్బీనగర్ చౌరస్తా… మూడుదిక్కులా ఎర్ర లైట్ వడ్తే ఒక్క దిక్కు నుంచి బండ్లురువ్వడిగా వోతున్నయి. మాకు ఎదురుంగున్న సిగ్నల్ ఎప్పుడు పచ్చగైతదా అని ఎదిరిసూత్తున్నం. పచ్చలైట్ వడ్తే మ�
అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇవ్వాళ సమగ్రాభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నది. పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోవటానికి తెలంగాణ ప్రామిసింగ్ యువన�
పుస్తకం ఒక మస్తిష్కం. పుస్తకం ఒక జ్ఞాన నిధి. ప్రపంచ గతిని మార్చగల శక్తి సామర్థ్యాలు, మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్యం పుస్తకానికే ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతులంతా పుస్తకాలు చదివి మహాత్ములుగా, మహాయోధ�
మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే �
రాష్ట్రంలో 2021-22 సంవత్సరానికి గాను ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. దీనికోసం రైతులకు తగు సూచనలు,సలహాలు ఇవ్వటానికి అన్నిరకాల వ్యవస్థలను సన్నద్ధం చేసింది. వరికి బదులుగా ఏ నేలల్లో, ఏ పంటలు వ�
సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది. రా
నీళ్లు కదిలితే ఉత్సాహంలేదంటే స్తబ్ధత ఆవరిస్తుందిమనసు కూడా అంతే..! నీటి ప్రవాహాన్ని చూస్తుంటేచూపులు కూడాదానితో బాటు కొట్టుకుపోతాయిఅల్లంత దూరం వెళ్లగానేవాటిని గాలమేసి వెనక్కి లాక్కోవాలి! ప్రవాహం ఒక్కో�
ఆచార్య వెలుదండ నిత్యానందరావు పరిశోధన జిజ్ఞాస, అభిరుచి, పాండిత్యాల మేలు కలయిక. దృష్టికి వచ్చిన ప్రతి రచనను చదివి సాహిత్య రసానందాన్ని అనుభవించి, దాన్ని లోకానికి పంచడం ఆయనకు ‘పెన్నుతో పెట్టిన విద్య’. ఇదే ఎన�