పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�
దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు! పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్నది. అన్ని వయసుల మహిళల్లో గర్భధారణ రేటు తగ్గుతున్నది. 2.1కన్నా సంతానోత్పత్తి రేటు ఎక్కువ ఉన్న ఐదు రాష్�
ప్రజా కవి కాళోజీ చెప్పినట్టు ‘అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఇంకొక చోట’ అన్నట్టుగా ఉంది నేడు మనదేశంలో పరిస్థితి. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్ల నిండా ఆహారధాన్యాలు పేరుకుపోయాయి. అత్యవసరాల కోసం ఎఫ్సీఐ �
నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నా�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ, అంతశ్శుద్ధిని మించిన ఆభరణం ల�
Omicron variant | ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ దాడి మొదలుపెట్టింది. అసలు ఈ మహమ్మారి నుంచి మానవాళి బయటపడుతుందా? అది ఎప్పటి�
వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రైతులే కేంద్ర బింధువుగా అనేక పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే రైతు సంక్షేమ రాష్ట్రంగా నిలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 1874లో �
దేశంలో మాతృభాషలో విద్య కోసం ఏర్పాటు చేసిన ‘గ్విన్ కమిటీ’ సిఫారసులతో అన్ని రాష్ర్టాల్లో మాతృభాషా అకాడమీలు స్థాపించబడ్డాయి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి, దేశ ప్రధ�
స్వీడన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా మగ్దలీనా అండర్సన్ బాధ్యతలు చేపట్టటం.. పాలనలో మహిళల భాగస్వామ్యంపై మరోసారి చర్చను లేవనెత్తింది. 1876లో రాచరిక పాలన నుంచి విముక్తి సాధించి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ�
‘తనకు హీరో వర్షిప్ ఇచ్చిన సృష్టికర్త ఎక్కడ?’ అంటూ సినీ గీతం కన్నీటి పాట పాడుతున్నది. మూడు గంటల సినిమా కొండను మూడు చరణాల అద్దంలో పలికించిన కలం కలగా మారినందుకు కళాలోకం కలవరపడుతున్నది.కన్నీటి పొరలతో వెండి�